Mahaa Daily Exclusive

ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సిజె రాయ్ శుక్రవారం తన కార్యాలయంలో తుపాకీతో కాల్చుకుని మృతి చెందారు..

ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సిజె రాయ్ శుక్రవారం తన కార్యాలయంలో తుపాకీతో కాల్చుకుని మృతి చెందారు   ఇటీవల జరిగిన ఆదాయపు పన్ను దాడులు అయిన మరణానికి కారణం

కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించిన సిట్‌..! శుక్రవారం మరో నోటీస్ ఇచ్చిన సిట్..

కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించిన సిట్‌ శుక్రవారం మరో నోటీస్ ఇచ్చిన సిట్ ఆదివారం విచారణకు సిద్ధంగా ఉండాలని ఆదేశం నంది నగర్ లోని ఇంట్లో విచారిస్తామన్న సిట్   హైదరాబాద్, మహా: ఫోన్ ట్యాపింగ్

గౌరవెల్లి ప్రాజెక్టు కుడి కాలువ పనులు వేగవంతం..!

గౌరవెల్లి ప్రాజెక్టు కుడి కాలువ పనులు వేగవంతం భూ సేకరణకు త్వరలో రూ.54.55 కోట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో డి4 కాలువ పనులు ముమ్మరం   కరీంనగర్, మహా: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి,

కుషాయిగూడలో ఖాళీ ప్రదేశాలు కంపు కొడుతున్నాయి..!

కుషాయిగూడ, మహా: కుషాయిగూడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల కాళీ ప్రదేశం చెత్తాచెదారంతో నిండి కంపు కొడుతోంది. కొండనాలికకు మందు పెడితే ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా మారింది జిహెచ్ఎంసి

ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్‌ సర్వనాశనం చేసింది.. మంత్రి ఉత్తమ్ ధ్వజం..

ఢిల్లీ, మహా : ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్‌ సర్వనాశనం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీ సీడబ్ల్యూసీ మీటింగ్‌ గురించి మాజీ మంత్రి హరీశ్‌రావు తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని హితవు పలికారు.

ఆర్‌టీఐ చట్టాన్ని బలహీనపరుస్తున్న మోదీ ప్రభుత్వం..

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫైర్ ఢిల్లీ, మహా ఎంజీనరేగా’ను చంపేశారు. ఇప్పుడు ఆర్‌టీఐ వంతు వచ్చిందా?’ అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆర్థిక సర్వే నివేదికలో

అన్నీ తానై.. ముందుండి నడిపించి..! నామినేషన్ల చివరి రోజు బిజీబిజీగా రాజేందర్ రావు..

అన్నీ తానై.. ముందుండి నడిపించి.. నేతలకు మద్దతుగా ర్యాలీల్లో వెలిచాల నామినేషన్ల చివరి రోజు బిజీబిజీగా రాజేందర్ రావు.. కాంగ్రెస్ నాయకుల నామినేషన్ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్న వెలిచాల..   కరీంనగర్ మహా :

60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు..!

60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదని సిట్ నిర్దారించలేదు వైసీపీ ప్రచారంపై టీటీడీ చైర్మన్ ఆగ్రహం హిందూ సమాజానికి క్షమాపణ

దానం అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణ..!

దానం అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణ హాజరైన ఎమ్మెల్యే దానం నాగేందర్ వాదనలను వినిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేపాడి కౌశిక్ రెడ్డి విచారణ ఫిబ్రవరి 18 కి వాయిదా   హైదరాబాద్, మహా :

ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదు..! పోలీసులకు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..!

ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదు పోలీసులకు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ముగింపు పలకాలని కోరిన ఎమ్మెల్యే   హైదరాబాద్, మహా : పోలీసు ఉన్నతాధికారిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన