Mahaa Daily Exclusive

131 మందికి పద్మ పురస్కారాలు పరకటించిన కేంద్రం…

2026 పద్మాలు వీరే 131 మందికి పద్మ పురస్కారాలు పరకటించిన కేంద్రం ఇందులో 113 మందికి పద్మశ్రీ, అయిదు మందికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్ సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్

రాష్ట్ర పతి అవార్డుకు జైళ్ల శాఖకు చెందిన ఇద్దరు అధికారులు ఎంపిక…

కుషాయిగూడ, మహా: తెలంగాణ జైల్ల శాఖలో ఇద్దరు అధికారులకు రాష్ట్రపతి అవార్డులకు ఎంపికయ్యారు వరంగల్ సెంటర్ జైలుకు చెందిన డిప్యూటీ జైలర్ సుధాకర్ రెడ్డి చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం అసిస్టెంట్ డిప్యూటీ జైలర్

జనవరి 27న దేశవ్యాప్త బ్యాంకు సమ్మె: 5 రోజుల పనిదినాల కోసం ఉద్యోగ సంఘాల పోరు

ఐదు రోజుల పని దినాల అములు డిమాండ్ ఈ నెల 27న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె కుషాయిగూడ మహా : వారానికి 5 రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశంలోని

పలువురు డీఎస్పీల బదిలీలు .. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ

హైదరాబాద్, మహా ‌ : తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఏసీపీ, డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఏసీపీగా పనిచేస్తున్న ఎల్‌.ఆదినారాయణను కొత్తగూడెంకు డీఎస్పీగా బదిలీ చేశారు.

హైదరాబాద్‌లో కాలేజీ విద్యార్థుల డ్రగ్స్ కలకలం: ఐదుగురి అరెస్ట్

హైదరాబాద్, మహా: హైదరాబాద్‌లోని పంజాగుట్టలో పోలీసులు డ్రగ్స్ కేసులో ఐదుగురు కాలేజీ విద్యార్థులను అరెస్టు చేశారు. నాగార్జున సర్కిల్ వద్ద వీరిని 10 గ్రాముల ఎండీఎంఏతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒకే కాలేజీకి చెందిన వీరు

భారత రాజ్యాంగంలో.. ఓటు హక్కు విలువైనది…

భారత రాజ్యాంగంలో.. ఓటు హక్కు విలువైనది…. దేశంలో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి ఇబ్రహీంపట్నం ఆర్డిఓ అనంతరెడ్డి… రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:

ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేటీఆర్ షాక్…

మహా : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. ఈ

బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి ఆకస్మిక మృతి

చంపాపేట్ : ఎల్‌బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని చంపాపేట్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైటెక్ సిటీలోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స

నా కుమారుడు, చిరంజీవి అందుకే వచ్చారు: దావోస్ పర్యటన విమర్శలపై మంత్రి పొంగులేటి ఘాటు స్పందన

నా కొడుకు, చిరంజీవి అందుకే వచ్చారు భూభారతిలో రూ 3.9కోట్ల రిజిస్ట్రేషన్ టాక్స్ అక్రమాలు ధరణి అక్రమాలపై సిద్దిపేట, సిరిసిల్లలో ఆడిట్ చిట్ చాట్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, మహా :

రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు …. అమెరికా ఒత్తిడితో అబుదాబిలో సంభాషణలు…

  మహా దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా అబుదాబిలో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ఒత్తిడితో ఉక్రెయిన్ అంగీకరించడంతో ఇరు దేశాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొంటున్నారు. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన