భార్యభర్తల మధ్య ఘర్షణ… మనస్థాపంతో భర్త ఆత్మహత్య…

జవహర్ నగర్, మహా : భార్యభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా… మనస్థాపం చెందిన భర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగర శివార్లలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
కరీంనగర్ కార్పొరేషన్పై కాషాయ జెండానే లక్ష్యం: బండి సంజయ్ ధీమా

తెలంగాణ చూపంతా కరీంనగర్ కార్పొరేషన్ వైపే.. మేయర్ పదవిని కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యం గెలిచే చోట పాతవాళ్లకే టిక్కెట్లు ఇస్తాం కలిసికట్టుగా పనిచేద్దాం….కాషాయ జెండా ఎగరేద్దాం పార్టీ నేతల సమావేశంలో కేంద్ర మంత్రి
కవిత కాంగ్రెస్లోకి వస్తానంటున్నారు.. నేనే వద్దంటున్నా: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కవిత కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారు నేనే అడ్డుకుంటున్నా : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్, మహా : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు.
సస్పెన్షన్ సబ్రిజిస్ట్రార్పై ఏసీబీ పంజా: రూ.7.83 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు!

జాయింట్ సబ్రిజిస్ట్రార్పై అక్రమ ఆస్తుల కేసు రూ.7.83 కోట్లకు మించి ఆస్తులు గుర్తింపు కుషాయిగూడ, మహా : రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్రిజిస్ట్రార్ (ఎస్ఆర్ఓ –1)గా పనిచేసి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న కందాడి మధుసూధన్రెడ్డిపై
సికందును బావిలో పడేసిన కోతి .. కాపాడిన డైపర్..

మహా: తల్లి చేతుల్లో ఉన్న పసికందును కోతి లాక్కెళ్లి బావిలో పడేస్తే.. చిన్నారికి వేసిన డైపర్ వల్ల ప్రాణాలు నిలిచిన ఘటన ఛత్తీస్గఢ్లో చోటుచేసుకుంది. సియోని జిల్లాలోని గ్రామంలో ఓ మహిళ తన
బాసరలో కనులపండువగా వసంత పంచమి వేడుకలు..

బాసరలో కనులపండువగా వసంత పంచమి వేడుకలు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చదువుల తల్లి కొలువై ఉన్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వసంత
క్రీడా రంగంలో భారత్ ప్రపంచస్థాయిలో రాణించాలి : కిషన్ రెడ్డి

స్పోర్ట్స్ పవర్ హౌస్గా భారత్.. ఇదే ప్రధాని విజన్ క్రికెట్ ఆడి సంసద్ ఖేల్ మహోత్సవ్ ను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ క్రీడా రంగంలో భారత్ ప్రపంచస్థాయిలో రాణించాలి : కిషన్ రెడ్డి
మునిసిపాలిటీలలో బీసీలు సత్తా చాటాలి :టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

బీసీ పక్షపాతి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చరిత్రలో బీసీలకు మేలు చేసింది ప్రజా ప్రభుత్వం బీసీల అభ్యున్నతి కోసం అప్పటికే రెండు బిల్లులు తెచ్చాం మరో మూడు బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో
ట్యాపింగ్ చేసేది పోలీసులే.. నా ఫోన్ ట్యాప్ అవ్వట్లేదా?: సిట్ నోటీసులపై కేటీఆర్ ధ్వజం

సిట్ విచారణకు హాజరవుతా పోలీసు అధికారులను ప్రశ్నలు అడుగుతా టీవీ సీరియల్లా ఫోన్ ట్యాపింగ్ విచారణ మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల, మహా : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కచ్చితంగా హాజరవుతానని,
వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ల పనితీరు పై మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం

హైదరాబాద్ :సచివాలయం లో గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన శాఖ లోని వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇతర పాలన వ్యవహారాల పై అధికారులతో,కార్పొరేషన్
