Mahaa Daily Exclusive

అయోధ్య రామ మందిరంలో ఆగంతకుడు

మహా : అయోధ్య రామ మందిరంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులు విచారించగా.. శ్రీనగర్‌కు చెందిన వ్యక్తిగా తేలింది.

సంక్రాంతి సందడి: హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు!

సంక్రాంతి రద్దీ ఎక్కడి వాహనాలు అక్కడ జామ్ హైదరాబాద్ – విజయవాడ హైవే కిటకిట హైదరాబాద్‌, మహా : సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేవారితో హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. శనివారం ఉదయం

“మంత్రి కోమటిరెడ్డిపై అసత్య ప్రచారాలా? : జగ్గారెడ్డి ఫైర్!”

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మీడియా కథనాలు … తీవ్రంగా స్పందించిన జగ్గారెడ్డి ప్రజాసేవచేసే మమ్మల్ని బద్నాం చేస్తారా? హైదరాబాద్, మహా తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలపై

క్రిస్మస్ విందుకు హాజరైన మన్నెగోవర్ధన్ రెడ్డి

ఖైరతాబాద్, మహా ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి వెంకటేశ్వర కాలనీ డివిజన్ నాయుడు నగర్ లో నిర్వహించిన క్రిస్మస్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో వెంకటేశ్వర

ఏ ఎన్ ఎన్ తెలుగు ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

షాద్ నగర్, మహా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏ ఎన్ ఎన్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా వెలిచాల రాజేందర్ రావు..

ఉత్తర్వులు జారీచేసిన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కరీంనగర్ కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తా సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ కార్పొరేషన్ గిఫ్టుగా అందిస్తాం..

రైతులకు వంద శాతం నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి తుమ్మల..

• సాగునీటి లక్ష్యంతో సీతారామ పనులపై ప్రత్యేక దృష్టి • గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు భరోసా • రైతులకు వంద శాతం నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం • 1989లో అశ్వారావుపేటలో

బాలికల రక్షణపై విద్యార్ధులకు అవగాహన..!

    హైదరాబాద్ సిటీ, మహా హైదరాబాద్ నగరంలో పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు అష్రఫ్-ఉల్-మదారిస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, యాకుత్‌పురా, ప్రభుత్వ ఉన్నత

సైబర్ బాధితులకు అండగా ‘సీ-మిత్ర..! ఇక ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ నమోదు..

సైబర్ బాధితులకు అండగా ‘సీ-మిత్ర ఇక ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ నమోదు హైదరాబాద్ పోలీసుల వినూత్న ప్రయోగం బాధితులకు భ‌రోసాగా ‘వర్చువల్ పోలీస్ ఆఫీసర్లు దేశంలోనే తొలిసారి అమలు   హైదరాబాద్, మహా :

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం..! 12 మంది మృతి, 33 మందికి గాయాలు..

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం 12 మంది మృతి, 33 మందికి గాయాలు 200 మీటర్ల లోతైన లోయలో పడిన ప్రైవేట్ బస్సు   సిమ్లా, మహా : హిమాచల్ ప్రదేశ్‌లో