ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్! నియామకం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ జి.చిన్నారెడ్డి లేఖ హైదరాబాద్, మహా: ఔట్ సోర్సింగ్
స్టే పై సుప్రీం కోర్టుకు వెళ్లండి:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్

స్టే పై సుప్రీం కోర్టుకు వెళ్లండి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతిపై న్యాయ పోరాటం చేయాలి ఎక్స్ వేదికగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ హైదరాబాద్, మహా: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవో,
పుస్తకాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి :పవన్ కల్యాణ్

పుస్తకాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి పవన్ కల్యాణ్ లక్ష్మీ పురి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్ పుస్తకాలు చదవడం వల్లే మానసిక పరిపక్వత వస్తుందన్న పవన్ పవన్ కల్యాణ్ తన అభిమాన నాయకుడన్న
తెలంగాణ ఐకానిక్గా టీస్క్వేర్..!

తెలంగాణ ఐకానిక్గా టీస్క్వేర్ వచ్చే నెలాఖరు నాటికి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి యాపిల్ లాంటి దిగ్గజ సంస్థలు సైతం వ్యాపారం నిర్వహించేలా ఉండాలి రాయదుర్గం ప్రాంతంలో అత్యంత ఆకర్షణీయంగా టీ-స్క్వేర్ నిర్మాణం జరగాలి వినోదం,
ఎన్నికల సంఘం తొందరపాటు..! కోట్ల రూపాయల్లో నష్టం..

హైదరాబాద్, మహా: రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండగా నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పథకాల ప్రచారాల ఆనవాళ్లను తొలగింపునకు కోట్ల రూపాయలు వృథా కావడం విమర్శలకు కారణం.
అమరావతి రైతులకు ప్రభుత్వం తీపికబురు

అమరావతి, మహా: ప్రజా రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు, భూ యజమానులకు చెల్లించాల్సిన వార్షిక కౌలును ఏపీ సీఆర్డీఏ (ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది.
ఇండియాలో ఫస్ట్ ఏఐ ట్రాఫిక్ సిగ్నల్

ఇండియాలో ఫస్ట్ ఏఐ ట్రాఫిక్ సిగ్నల్ ఈ సైరన్స్ విన్నా ట్రాఫిక్ ఎటు ఎక్కువ ఉంటే అటు గ్రీన్ సిగ్నల్ మహా: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఏదో కొత్త టెక్నాలజీ వచ్చింది.. అందరికీ అందుబాటులోకి రావాలంటే
ఎప్పటికైనా రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి:మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

కాంట్రాక్టుల్లో వాటానా?.. కమీషన్లు వస్తున్నాయా.. రేవంత్ రెడ్డి? ఏపీ నీళ్లు తరలించుకుపోతున్నా ఎందుకు స్పందించట్లేదు బనకచర్లపై కేంద్రం లేఖ రాసి 20 రోజులవుతున్నా స్పందించవా? ఎప్పటికైనా రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి, ఎన్నడూ జై
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన: ఎమ్మెల్యే బేబీ నాయన.

విజయనగరం జిల్లా,మహా పత్రిక: బొబ్బిలి నియోజకవర్గంలో ఎప్పటినుంచో ఉన్న రోడ్డు సమస్యలకు పరిష్కారదిశగా బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) కృషి చేస్తున్నారు.అయితే, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ,పారాది వంతెన పనులు పూర్తికానందున, వర్షా
రాష్ట్రంలో నూతన మధ్య విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి నాణ్యమైన మద్యo ను అందించేందుకు ప్రాధాన్యత..

విజయనగరం జిల్లా,మహా పత్రిక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ నిబద్ధతతో పనిచేస్తున్నాయి ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు బొబ్బిలి స్టేషన్ పరిధిలో25 మద్యం షాపులు మరియు03 బార్ల నందు పూర్తిస్థాయి తనిఖీలు
