Mahaa Daily Exclusive

ప్రభుత్వ పరం కానున్న హైదరాబాద్‌ మెట్రో!

 ఈ నెలాఖరుకల్లా రూ.15 వేల కోట్లతో ఎల్అండ్‌టీ నుంచి బదలాయింపు. శంషాబాద్‌ విమానాశ్రయం అనుసంధానంతో మరో 75 కి.మీ మేర విస్తరణ. శాసనమండలిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన. హైదరాబాద్, మహా. హైదరాబాద్‌

ఇంధన భయం వద్దు.. మాంద్యం ముప్పు రానివ్వం.

గల్ఫ్‌లో మనవాళ్లకు అండగా ఉంటాం. పెట్రోల్, డీజిల్ సరఫరాపై లోక్‌సభలో ప్రధాని భరోసా. ఢిల్లీ, మహా. పశ్చిమాసియాలో రగులుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ జ్వాలలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న వేళ, ఈ పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్ర

ప్రగతి పరుగు.. పల్లెకు బరువు కాకూడదు!

కనువిప్పు కలగాల్సిన తరుణం.. ప్రతి పౌరుడూ చేయాల్సిన ఆత్మవిమర్శ ఇది. (గడల నరసింహారావు, సీనియర్ జర్నలిస్ట్ ఖమ్మం.) ఒక ప్రభుత్వ నివేదిక కేవలం అంకెల గారడీ కాకూడదు. అది సమాజ స్వరూపానికి, వ్యవస్థలోని లోపాలకు

విదేశీ పెత్తనానికి నో ఛాన్స్.

అగ్రరాజ్యం ఆశలపై నీళ్లు చల్లిన న్యూఢిల్లీ. మా గడ్డపై నుంచి దాడులకు దిగుతామంటే ఏమాత్రం సహించేది లేదని కుండబద్దలు! ఎనభై దేశాల్లో మిలిటరీ క్యాంపులు పెట్టిన వాషింగ్టన్‌కు మన దేశంలో చుక్కెదురు. ఏడు దశాబ్దాల

గంజాయి మొక్కను పీకి పారేశారు.. పెబ్బేరు సంతను కాపాడే బాధ్యత నాదే: ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైర్

పెబ్బేరు సంతపై ఈగ వాలనివ్వకుండా చూసుకునే బాధ్యత నాది గంజాయిమొక్కతోనే వనపర్తికి సమస్యలు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైర్ వనపర్తి, మహా పెబ్బేరు సంత వివాదం దేవాదాయ శాఖకు పూజారులకు మధ్య నడుస్తోందని, పెబ్బేరుసంతను

ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు కంది శ్రీ‌నివాస రెడ్డి గౌర‌వ స‌త్కారం

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు,ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి, వేమ్ నరేందర్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించారు. భోర‌జ్ మండ‌లంలోని చెనాకా కోరట బ్యారేజ్ పంపు హౌస్ ను

మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక బాధ్యత ఆర్ఓదే.!

యాదగిరిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు. ముగిసిన హైకోర్టు విచారణ కీలక ఆదేశాలు. రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ ముగిసింది. కౌన్సిలర్

క్లాస్ రూమ్ నుంచి అంతరిక్షానికి

హైదరాబాద్ విద్యార్థుల క్యూబ్‌సాట్ ప్రయాణం వాళ్లు ఇంకా టీనేజర్లే. వాళ్ల కలలు మాత్రం భూమి లోవర్ ఆర్బిట్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు వాళ్ల పేర్లు అటెండెన్స్ రిజిస్టర్‌లోనే కనిపించేవి. ఇప్పుడు అదే పేర్లు ఇస్రో లాంచ్

కారేపల్లి జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం

ప్రమాదమా… భీమా కోసమా..? జిన్నింగ్ మిల్లు ప్రమాదం పై పలు అనుమానాలు సిసిఐ బయ్యర్, మిల్లు యజమాని కుమ్మక్కై చేశారా? ఉన్నత స్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి.. కారేపల్లి, మహా: ఖమ్మం జిల్లా

నూతన ఎమ్మార్వో కార్యాలయాని ప్రారంభించిన ఎమ్మెల్యే రంగారెడ్డి…

ప్రజల సంక్షేమమే తమ ద్వేయం… నియోజకవర్గ అభివృద్ధి తమ లక్ష్యం: ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన, ఇబ్రహీంపట్నం మండలం ఎమ్మార్వో కార్యాలయాన్ని, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి