Mahaa Daily Exclusive

గాడ్ ఫాదర్ కాంబో రిపీట్..?

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెట్టి కుర్ర హీరోలకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఇప్పుడున్న కుర్ర హీరోలు.. ఏడాదికి ఒక సినిమా చేస్తూ ఉండగా.. చిరు మాత్రం ఏడాదికి రెండు మూడు

మళ్లీ తెరపై రైతు ఉద్యమం..ఈ సారి ట్రాక్టర్ మార్చ్..!

తమ పంటలకు మద్దతు ధర చెల్లింపులపై కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా గత రెండేళ్లుగా రైతు ఉద్యమం ఊపందుకుంది. అయినా కేంద్రం చలించలేదు. రైతు ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేస్తూ వచ్చింది. పంజాబ్, హర్యానా రైతులు

ఆశల బడ్జెట్ లో వరాలెవరికి..? బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్..

ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ సర్కార కొలువు దీరాక.. తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది మోదీ ప్రభుత్వం. ఈ బడ్జెట్ పూర్తిగా మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించేలా ఉంటుందని ఇప్పటి వరకూ ఉన్న సమాచారం.

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. మాజీ సీఎం కేసీఆర్ వస్తారా..?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం మొదలుకానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. తొలుత దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు అసెంబ్లీ సంతాపం తెలుపుతుంది. ఈ మేరకు సంతాప తీర్మానాన్ని సీఎం

తెలంగాణ ఆర్థిక పరిస్థితి, పథకాలపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు..!

ప్రజాపాలనలో కంచెలు ఉండవని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి మాత్రం నాలుగు కంచెలు వేయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ అనుబంధ గ్రాంట్స్ విడుదల చేయకపోవడంతో తెలంగాణలో

ఆరోగ్యశ్రీ చికిత్స ధరలపై తెలంగాణ కీలక సవరణ..

తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ చికిత్స ధరలను సవరించింది. 1,375 ప్యాకేజీల ధరలు సవరిస్తూ జీవో 30ని జారీ చేసింది. మిగిలిన 297 ప్యాకేజీ ధరల్లో మార్పు లేదని జీవోలో వెల్లడించింది. ఆరోగ్యశ్రీ అనేది పేదలకు

కేంద్రమంత్రిని కలిసి నిధులు కోరిన సీఎం రేవంత్ రెడ్డి..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ఆయన వెంట ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌ను సోమవారం సాయంత్రం సీఎం,

ఏపీలో రైతులందరికీ పంట బీమా… సబ్ కమిటీ నిర్ణయం..!

ఏపీలో రైతులందరికీ పంట బీమా అమలు చేయాలని మంత్రులు, అధికారులతో కూడిన సబ్ కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన నేడు సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సబ్

ఆధారాలు మాయం చేయడంలో వారు సిద్ధహస్తులు: మదనపల్లె ఘటనపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక పత్రాలు దహనమైన ఘటన ప్రమాదమా? కుట్రపూరితమా? అన్నది తేల్చాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పత్రాలు దహనమైన తీరు చూస్తుంటే మానవ ప్రమేయంతో… కుట్రపూరితంగా జరిగినట్లుగా

బీజేపీలోకి వైసీపీ నేతలు..?

శాసన సభలో సోమవారం గవర్నర్ ప్రసంగం ముగిశాక మంత్రి నారా లోకేశ్ బీజేపీ ఎమ్మెల్యేలను పలకరించారు. కాఫీ తాగుదామంటూ వారిని తన ఛాంబర్‌లోకి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర చర్చ సాగింది.