Mahaa Daily Exclusive

యువతరం కలలు నెరవేర్చే బడ్జెట్ అన్న మోదీ.. కాపీ పేస్ట్ అంటూ రాహుల్ కామెంట్..

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది యువతరం కలలు నెరవేర్చే బడ్జెట్ అని అన్నారు. అణగారిన వర్గాలు, దళితులకు శక్తిని ఇచ్చే బడ్జెట్‌ అని

రాజ్యసభ నుంచి ప్రతిపక్ష పార్టీల వాక్ అవుట్.. మండిపడిన నిర్మలా సీతారామన్..!

కేటాయింపుల్లో ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయిస్తూ.. ఎన్డీయేలో భాగం కాని రాష్ట్రాలకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ.. పార్లమెంటు బయట బుధవారం అన్ని ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేశాయి. రాజ్యసభలో కూడా

కోటి ఆశల తెలంగాణ ప్రజలకు.. కేంద్ర బడ్జెట్‌లో నిరాశ..!

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం బడ్జెట్‌ ప్రవేశ పెట్టింది. కోటి ఆశలతో కేంద్ర బడ్జెట్‌ కోసం ఎదురు చూసిన తెలంగాణ ప్రజలకు కేంద్రం నిరాశే మిగిల్చింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం ముంగిట

‘దక్షిణాది పట్ల బడ్జెట్‌లో వివక్ష.. కేంద్రంపై పోరాటానికి మిగతా రాష్ట్రాల సిఎంలతో కలిసి చర్యలు’..

బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపిందని ఆరోపిస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉమ్మడి వ్యూహం కోసం దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించినట్లు తెలిపారు.   మీడియా సమావేశంలో రేవంత్

అసెంబ్లీలో సీఎం రేవంత్ Vs కేటీఆర్..

తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌‌రెడ్డి-బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. చర్చ సమయంలో ఢిల్లీలో జరిగిన చీకటి ఒప్పందాలను బయటపెట్టాల్సిందేనని సీఎం డిమాండ్ చేశారు. చర్చ ముగిసేవరకు బీఆర్ఎస్ సభ్యులను

ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు..!

ఏపీకి మంచి రోజులు రానున్నాయి. ఏ కూటమిని చూసి గంపగుత్తగా ఓట్లేశారో ఇప్పుడు అదే కూటమి ఏపీ ప్రజలకు అండగా నిలబడుతున్నామని సంకేతం ఇస్తోంది. జగన్ పాలనలో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఆటంకం

వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో మహాధర్నా..?

వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ మహాధర్నా పరిస్థితి ఏంటి? పొలిటికల్ మైలేజ్ కోసమే ఆయన హస్తినకు వచ్చారా? అసెంబ్లీ సమావేశాలను హాజరుకాకుండా, ఢిల్లీ ధర్నా చేపట్టడం వెనుక మతలబు ఏంటి? కేంద్రం పెద్దలు ఎందుకు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైంది.. రద్దుకు అసెంబ్లీ ఆమోదం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైందని సీఎం చంద్రబాబు అన్నారు.

అజిత్‌‌తో ప్రశాంత్ నీల్‌ రెండు సినిమాలు.. KGF 3కి కనెక్ట్‌ చేసేలా ప్లాన్..!

ప్రశాంత్ నీల్ అండ్ యశ్.. ఈ రెండు పేర్లు వినిపిస్తే ప్రతి ఒక్కరికీ ‘KGF’ మూవీ గుర్తుకొస్తుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ కాంబో మూవీపై మొదట్లో ఎలాంటి అంచనాలు లేవు. కానీ

రజినీ మూవీలో విలన్‌గా టాలీవుడ్ మన్మథుడు నాగ్..!

ప్రస్తుత సినిమాలన్నీ దాదాపుగా మల్టీస్టారర్‌గానే తెరకెక్కుతున్నాయి. క్రేజీ హీరోలను సినిమాల్లో పెట్టి మంచి హిట్లు కొడుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ మధ్య ఈ వ్యవహారం ఎక్కువైపోయింది. ఒక సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి