Mahaa Daily Exclusive

సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టు షాక్..

అధికారం పోయిన తర్వాత వైసీపీ నేతలకు కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. కేసుల నుంచి బయట పడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ ఉపశమనం లభించలేదు. లేటెస్ట్‌గా వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సజ్జల

‘ఆర్ఆర్ఆర్’ను టార్గెట్ చేస్తున్న ‘పుష్ప 2’.. సక్సెస్ అవ్వగలదా..?

తెలుగులో వచ్చే పాన్ ఇండియా సినిమాలు అన్నీ అప్పటివరకు విడుదలయిన ఇతర పాన్ ఇండియా చిత్రాల కలెక్షన్స్‌తో పోటీపడాలని, వాటికంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించాలనే టార్గెట్‌గా పెట్టుకుంటాయి. ఇక ‘పుష్ప 2’ (Pushpa 2)

సిల్క్ స్మిత మరణం వెనుక వీడిన మిస్టరీ..? కారణం అదే..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది సిల్క్ స్మిత (Silk Smitha).ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ లో నర్తిస్తూ.. జయమాలిని(Jayamalini), జయలలిత (Jayalalitha )వంటి స్టార్ల తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా..

ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ .. కొరియోగ్రాఫర్ సహా నలుగురు అరెస్ట్..!

హైదరాబాద్ మాదాపూర్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. హోటల్ గదిలో సోదాలు నిర్వహించి డ్రగ్స్ సీజ్ చేశారు. పార్టీ ఏర్పాటు

కాంగ్రెస్‌తో పొత్తు లేదు..

-ఢిల్లీలో ఆప్ ఒంటరి పోరు  అరవింద్‌ కేజ్రీవాల్‌ రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. తాము ఒంటరిగానే

నాగబాబుకు షాక్.. రేసులోకి క్రిష్ణయ్య..

లెక్కలు మార్చేసిన బిజెపి   ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల కాగా, మూడు స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేయాల్సి ఉంది. దీని మీద ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి

రైతులకు మరో శుభవార్త..!

సంక్రాంతి తర్వాత రైతు ఖాతాల్లో భరోసా డబ్బులు గుజరాత్ గులాం కిషన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల మయంగా చేశారు వడ్డీలకే నెలకు రూ. 6500 కోట్లు కడుతున్నాం గత ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులపై

ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జై షా..

మహా- భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి అయినప్పటికీ, భారత క్రికెట్ దశ దిశ అన్నీ తానై నడిపిస్తున్న జై షా… ఇప్పుడు ఐసీసీ పీఠాన్ని అధిష్ఠించారు. ఐసీసీ నూతన చైర్మన్ గా

ఈవీఎంను హ్యాక్ చేస్తా..

ఓ యువకుడి ఛాలెంజ్ ఈసి ఫిర్యాదుతో కేసు నమోదు   భారత్ లో గత కొంతకాలంగా ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈవీఎం

యువతులు, బాలికల్లో అధికంగా హెచ్ఐవి ఇన్ఫెక్షన్లు..

అందుబాటుల్లో లేని చికిత్సలు, ముందస్తు నివారణ చర్యలు యునిసెఫ్‌ నివేదిక వెల్లడి   న్యూయార్క్‌, మహా : యువతులు, బాలికల్లో గతేడాది అత్యధికంగా హెచ్ఐవి ఇన్ఫెక్షన్లు సోకడం పట్ల ఐక్యరాజ్య సమితి బాలల నిధి