ఆరు అబద్దాలు 66 మోసాలు…!

రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై బీజేపీ చార్జీషీట్ విడుదల ఏడాదిలో చేస్తామన్నవే పేర్కొన్నామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీల అమలుపై రేవంత్తో చర్చకు సిద్దం బూతులు మాట్లాడనంటే చర్చిస్తానని షరతు హైదరాబాద్, మహా
యువతులు, బాలికల్లో అధికంగా హెచ్ఐవి ఇన్ఫెక్షన్లు …!

అందుబాటుల్లో లేని చికిత్సలు, ముందస్తు నివారణ చర్యలు యునిసెఫ్ నివేదిక వెల్లడి న్యూయార్క్, మహా : యువతులు, బాలికల్లో గతేడాది అత్యధికంగా హెచ్ఐవి ఇన్ఫెక్షన్లు సోకడం పట్ల ఐక్యరాజ్య సమితి బాలల నిధి (యునిసెఫ్)
ఈవీఎంను హ్యాక్ చేస్తా ఓ యువకుడి ఛాలెంజ్ ఈసి ఫిర్యాదుతో కేసు నమోదు…!

భారత్ లో గత కొంతకాలంగా ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈవీఎం ఫలితాలను తారుమారు చేస్తున్నారంటూ పలువురు నేతలు బాహాటంగా ఆక్రోశిస్తున్నారు. ఈ
ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జై షా…!

మహా- భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి అయినప్పటికీ, భారత క్రికెట్ దశ దిశ అన్నీ తానై నడిపిస్తున్న జై షా… ఇప్పుడు ఐసీసీ పీఠాన్ని అధిష్ఠించారు. ఐసీసీ నూతన చైర్మన్ గా
రైతులకు మరో శుభవార్త…!

సంక్రాంతి తర్వాత రైతు ఖాతాల్లో భరోసా డబ్బులు గుజరాత్ గులాం కిషన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల మయంగా చేశారు వడ్డీలకే నెలకు రూ. 6500 కోట్లు కడుతున్నాం గత ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులపై
నాగబాబుకు షాక్ రేసులోకి క్రిష్ణయ్య…!

లెక్కలు మార్చేసిన బిజెపి ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల కాగా, మూడు స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేయాల్సి ఉంది. దీని మీద ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి తీవ్ర
కాంగ్రెస్తో పొత్తు లేదు – ఢిల్లీలో ఆప్ ఒంటరి పోరు….!

రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ఉండదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆదివారం వెల్లడించారు. వచ్చే ఏడాది
టీవీ నటి శోభిత ఆత్మహత్య….!

కన్నడ బుల్లితెర నటి శోభిత (32) ఆత్మహత్య చేసుకున్నారు. భర్తతో కలిసి హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న శోభిత ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె కన్నడలో పలు సీరియల్స్లో నటించి మంచి
పుష్ప 2పై షాకింగ్ ట్వీట్ పెట్టి డిలీట్ చేసిన టీడీపీ ఎంపీ…!

ఏపీలో టికెట్ రేట్ ల పెంపు కోసం పుష్పా టీం మల్ల గుల్లాలు పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ చేసిన ఒక ట్వీట్ కలకలం రేపుతోంది. అయితే ట్వీట్ చేసిన కాసేపటికే దాన్ని
