Mahaa Daily Exclusive

విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్..

మోహన్ బాబు కుటుంబంలో రేగిన వివాదం ఇప్పట్లో చల్లారేట్టు లేదు. తాజాగా, మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించారు. తన సోదరుడు మంచు విష్ణు నుంచి తనకు

తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావు క్వాష్ పిటిషన్లు..

మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించిన కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో

మాట తప్పిన ఎన్టీఆర్..!

అదేంటి ఎన్టీఆర్ మాట తప్పడం ఏమిటీ అని ఆశ్చర్యపోకండి. ఈ మాటలు అంటున్నది మేము కాదు, జూనియర్ ఎన్టీఆర్ అభిమాని తల్లి ఒకరు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని తల్లి ఒకరు అవేదన వ్యక్తం

కేజ్రీవాల్, ఆప్ సర్కారుపై బీజేపీ ఛార్జిషీట్..

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీలో రాజకీయాలు హీటెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్.. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఈ

రేవతి కేసులో ట్విస్ట్.. అల్లు అర్జున్ కు నోటీసులు..

సంధ్యా థియేటర్ కేసు అల్లు అర్జున్ మెడకు ఉచ్చులా బిగుసుకుంటుంది. ఈ కేసు ఇప్పుడప్పుడే పరిష్కారం అయ్యేలా లేదు. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యిన విషయం తెల్సిందే. ఈ ఘటనలోనే

అల్లు అర్జున్ ఇంటిపై దాడి వెనుక ఏం జరుగుతోంది.?

అల్లు అర్జున్ ఇంటిపై దాడి వెనుక ఏం జరుగు తోంది? దాని వెనుక ఎరున్నారు? కాంగ్రెస్ పార్టీ నేతల ఆరోపణలు వెనుక అసలు గుట్టు అదేనా? రెండు వారాలుగా లేని హడావుడి ఇప్పుడే ఎందుకు?

అమిత్ షా రాజీనామా చేయాల్సిందే, కాంగ్రెస్ డిమాండ్..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేసి దేశ ప్రజలను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ. అమిత్ షా వ్యాఖ్యలతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల గుండెల్లో గాయమైంద

మున్షీని కలిసిన అల్లు అర్జున్ మామ..! ఎందుకంటే..?

సంధ్య థియేటర్ ఘటన చుట్టూ తెలంగాణ రాజకీయాలు మంట పుట్టిస్తున్నాయి. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బీఆర్ఎస్ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి

శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండండి డిజిపి, సీపీలకు – సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా

కువైట్​ ఫ్యూచర్​ జర్నీలో భారత యువతదే ముఖ్యపాత్ర – మోడీ

కువైట్‌కు అవసరమైన మానవ వనరులు, నైపుణ్యాలు, సాంకేతికతను అందించడంలో భారత్‌ ముందంజలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కువైట్‌ భవిష్యత్‌ తరాలను తీర్చిదిద్దడంలో భారతీయ ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా మారిందని తెలిపారు. భారత్‌