Mahaa Daily Exclusive

తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జక్కిడి శివ చరణ్ రెడ్డి ..

ఉత్తర్వులు జారీచేసిన అధిష్టానం హైదరాబాద్, మహా తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జక్కిడి శివ చరణ్ రెడ్డిని నియమిస్తూ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షడు ఉదయ్ భాను చిబ్ బుధవారం ఉత్తర్వులు

శ్రేతేజ్ కు రూ.2కోట్ల సాయం.. నేడు ముఖ్యమంత్రితో సినీప్రముఖుల భేటీ..

దిల్ రాజు ఆధ్వర్యంలో కలవనున్న నిర్మాతలు, నటులు అల్లు కుటుంబం కూడా కలిసే అవకాశం సంధ్య వివాదానికి తెర.. చిత్రపరిశ్రమ సమస్యలపై చర్చ   హైదరాబాద్, మహా   ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు

నేడే బాక్సింగ్ టెస్ట్ ప్రారంభం.. భార‌త్ కు అచ్చొచ్చిన మెల్బోర్న్..

గ‌త రెండు సిరీస్ మ్యాచ్ ల‌లో ఇక్క‌డ విజ‌యం హ్యాట్రిక్ విక్ట‌రీపై టీమిండియా గురి గెలిస్తే 2-1 ఆధిక్యంతో పెర‌గ‌నున్న ఆత్మ‌విశ్వాసం క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న బ్యాటింగ్ బౌలింగ్ లో బుమ్రా పైనే మొత్తం భారం బాక్సింగ్

శ్రీతేజ్‌ కోసం వేణుస్వామి..

మృత్యుంజయ హోమం కోసం సంచలన నిర్ణయం బాలుడి తండ్రికి రూ. 2 లక్షల చెక్కును ఇచ్చిన వేణుస్వామి   హైదరాబాద్, మహా : సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తొమ్మిదేళ్ల బాలుడు

అల్ప పీడనం ప్రభావం.. రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు..

ఒక్క సారిగా మారిపోయిన వాతావరణం హైదరాబాద్, మహా : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలంగాణ రాష్ట్రంపైనా ప్రభావం చూపుతోంది. దీంతో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే

మహిళలను మోసం చేసిన రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ క‌విత ధ్వ‌జం..

బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాలు, క్రిసమస్ కానుకలు ఏమాయే అని ప్రశ్న హైద‌రాబాద్ : రేవంత్ రెడ్డి స‌ర్కార్ మ‌హిళ‌ల‌ను న‌మ్మించి మోసం చేసింద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ధ్వ‌జ‌మెత్తారు. కాంగ్రెస్ పాలనలో

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు..

27 న విచారణకు హాజరవాలని నోటీసులిచ్చిన మాసబ్ ట్యాంక్ పోలీసులు బంజారాహిల్స్ సీఐ ఇచ్చిన ఫిర్యాదుతో నోటీసులు జారీ   హైదరాబాద్, మహా : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ ట్యాంక్

తెలంగాణలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పర్యటన..

హైదరాబాద్, మహా: కర్ణాటక డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తెలంగాణకు చేరుకున్నారు. సోమవారం ఆయనను బేగంపేట విమానాశ్రయంలో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం

పైసాలో డిజిటల్ లిమిటెడ్‌ బోర్డు నిధుల సమీకరణకు ఆమోదం..

హైదరాబాద్, హా : పైసాలో డిజిటల్ లిమిటెడ్‌ (బిఎస్‌ఇ: 532900, ఎన్‌ఎస్‌ఇ: పైసాలో), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నమోదైన, డిపాజిట్ స్వీకరించని ఎన్బిఎఫ్‌సి, తన బోర్డు ద్వారా రూ. 258.16 కోట్ల నిధులను

సీసీఏ ఆమోదం పొందిన ఎంఐసి ఎలక్ట్రానిక్స్..

జీపీఎస్ ఆధారిత పబ్లిక్ అడ్రస్ & ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ హైదరాబాద్, మహా : ఎంఐసి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బిఎస్‌ఇ: 532850, ఎన్‌ఎస్‌ఇ) గ్లోబల్ లీడర్‌గా గుర్తింపు పొందిన ఈ సంస్థ, జీపీఎస్ ఆధారిత