రైతు కూలీలకు గుడ్న్యూస్.. త్వరలో అకౌంట్లలో రూ.6 వేలు జమ..

కేబినెట్లో చర్చ అనంతరం నిధులు జమ హైదరాబాద్, మహా : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న రేవంత్ రెడ్డి మరో కీలక హామీ నెరవేర్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రూ. 2 లక్షల రుణమాఫీని
అబద్దాల్లో కాంగ్రెస్ కు ‘ఆస్కార్’ ఇవ్వొచ్చు..

అంబేద్కర్ ను అవమానించిన పార్టీ కాంగ్రెస్సే అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ దేశ ప్రజల స్పూర్తి ప్రదాత వాజ్ పేయి సిద్దాంతానికి, నైతిక విలువలకు కట్టుబడి ప్రధాని పదవినే త్యజించిన మహనీయుడు
తొక్కిసలాట ఘటన.. సంధ్య థియేటర్ యాజమాన్యం కీలక నిర్ణయం..!

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో ఈ నెల 4న ‘పుష్ప-2: ది రూల్’ ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ
నేడే సీఎంతో టాలీవుడ్ సెలబ్రిటీల భేటీ..!

మామూలుగా రాజకీయ ప్రముఖులకు, సినీ సెలబ్రిటీలకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. అది అలా కొనసాగితేనే సినీ పరిశ్రమ కూడా బాగుంటుంది. కాస్త తేడా వచ్చినా కూడా కచ్చితంగా సినీ పరిశ్రమపై పడే ఎఫెక్ట్
నాగబాబు మంత్రిగా ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్..?

చంద్రబాబు కేబినెట్లో స్వల్ప మార్పులు జరగనున్నాయా? ఒకరు లేదా ఇద్దరిపై వేటు ఖాయమా? కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ గురించి ముందే సమాచారం ఇచ్చారా? తూర్పులో ఓ మంత్రిపై వేటు పడడం ఖాయమా? నాగబాబు మంత్రిగా
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామాలు..

హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? రేపో మాపో మాజీ మంత్రి కేటీఆర్, అరవింద్కుమార్కు ఏసీబీ నోటీసులు ఇవ్వనుందా? అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ స్థాయిలో పైరవీలు
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డికి నోటీసులు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఈ నోటీసులు ఇచ్చారు. ఈనెల 27న (శుక్రవారం) ఉదయం 10 గంటలకు విచారణకు
బెల్గాంలో సీడబ్ల్యూసీ మీటింగ్.. సీఎం రేవంత్, పీసీసీ కూడా..

ఎన్డీయే సర్కార్ను మరింత ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోందా? సీడబ్ల్యూసీ మీటింగ్ కర్ణాటకకు మారడం వెనుక ఏం జరిగింది? ప్రతీ రాష్ట్రంలో ఈ తరహా మీటింగ్లకు ప్లాన్ చేస్తోందా? ఏఐసీసీ కీలక
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో అపచారం..

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో అపచారం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు తమ పుట్టిన రోజులతో పాటు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఉండే యాచకులకు, నిరాశ్రయులకు మాంసాహారంతో కూడిన ఆహార
