Mahaa Daily Exclusive

రెల్లి కులస్తులను గుర్తించాలి…. !

దశాబ్దాల తరబడి అంటరాని తనం,అస్పృశ్యతల కారణంగా సామాజిక వెనుకబాటుకు గురైన రెల్లి కులస్తులను గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ రెల్లి కుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరంశెట్టి పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు

కృషిబాబు గారి అకాల మరణం తెలుగుదేశం పార్టీ కి తీరని లోటు – ఎమ్మెల్యే నరేంద్ర వర్మ

బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ హైకోర్టు న్యాయవాది కామేపల్లి కృషి బాబు గారి పార్థివ దేహానికి తెలుగుదేశం పార్టీ జెండా కప్పి ఘన నివాళులర్పించి అనంతరం వారి

బాలికపై పాస్టర్ అత్యాచారం…!

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన బాలిక (14)పై పాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని చికిత్స

APలో కొత్త భూ రిజిస్ట్రేషన్ విలువ అమలు తేదీ వాయిదా.. ఎందుకంటే?

ఏపీలో కొత్త ఏడాది నుండి అమల్లోకి రావాల్సిన భూముల విలువ పెంపు నిర్ణయం..ప్రస్తుతానికి వాయిదా పడింది. దీంతో కొన్నిరోజులుగా కొత్త రిజిస్ట్రేషన్ల కోసం ఉరుకులు పరుగులు పెట్టిన జనం.. ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి ప్రభుత్వ

వీడిన త్రీ సూసైడ్స్ మిస్టరీ.. అందుకే ఆ ముగ్గురు మృతి..!!

కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన భిక్కనూరు ఎస్‌ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్‌ శ్రుతి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ నిఖిల్‌ మృతి ఘటన ఎట్టకేలకు మిస్టరీ వీడింది. అడ్లూర్‌ యల్లారెడ్డి చెరువులో మునిగి ముగ్గురు మృతి

నితీష్ కుమార్ ప్యూచర్ కెప్టెన్.. కేటీఆర్ ట్వీట్..!!

బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతం సృష్టించాడు. తన అంతర్జాతీయ టెస్ట్ కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేసి తెలుగోడి సత్తా చాటాడు. ఆస్ట్రైలియాతో ఈ బోర్డర్

డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు… అలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దు: ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు

ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ మోసగాళ్ల బెదిరింపులు పలువురి నుంచి కోట్ల రూపాయలు వసూలు సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతోందన్న డీజీపీ ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు

వైద్య ఆరోగ్యశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఇకపై 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్‌ ప్రొవైడర్ 190 కొత్త 108 వాహనాల కొనుగోలుకు నిర్ణయం 108 సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా రూ.4 వేలు అందుబాటులోకి కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాలు ఇన్సూరెన్స్

తన పర్యటనలో నకిలీ ఐపిఎస్ ఘటనపై స్పందించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్

నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారంపై పవన్ స్పందిస్తూ.. ▪️నా పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఎలా వచ్చారనేది ఉన్నతాధికారులు చూసుకోవాలి. ▪️ఆ బాధ్యత ఇంటెలిజెన్స్, డీజీపీ, హోంమంత్రిదే. ▪️నాకు పనిచేయడం ఒక్కటే తెలుసు. ▪️ఈ అంశంపై

ఏపీలో దివ్యాంగులకు షాక్.. సదరం సర్టిఫికెట్ల జారీ నిలిపివేత

ఏపీలో సామాజిక పింఛన్ల తనిఖీ పూర్తయ్యే వరకు దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కొత్త పింఛన్లకోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులకు నిరాశ ఎదురుకానుంది. పింఛన్ దారులలో అనర్హులు