రోజా పుత్రికోత్సాహం..

అరుదైన ఘనత సాధించిన అన్షుమాలిక గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ అవార్డు మహా మాజీ మంత్రి, నటి రోజా, దర్శక నిర్మాత సెల్వమణి దంపతుల కుమార్తె అన్షు మాలిక (20) అరుదైన ఘనతను సాధించింది. తాజాగా నైజీరియా
రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి..

తొలిసారి రూ.85.50 దాటి ముందుకు వరుసగా తొమ్మిదోరోజు క్షీణత మహా డాలర్తో పోలిస్తే భారత రూపాయి తాజాగా రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. రూపాయి 85.50 మార్కును దాటడం ఇదే తొలిసారికాగా.. ఈ నెలలో
మచ్చలేని మహామనిషి మన్మోహన్ సింగ్ ..

-ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి – కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో ప్రజాసేవాభవన్ లో సంతాప సభ – పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ శ్రేణులు ఆదిలాబాద్,
మేఘాకు సుప్రీంకోర్టు బిగ్ షాక్..

ఆ వివరాలు ఇవ్వాలని ఆదేశాలు పాలమూరు అంచనాలు పెంచిన గత ప్రభుత్వం ప్రభుత్వ ఖజానాకు రూ. 2,426.07 కోట్ల భారీ నష్టం సుప్రీంకోర్టులో వాదనలు.. విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా ఢిల్లీ, మహా
కవితక్క కార్యక్రమంలో సీతక్క..

‘సీతక్క’ అంటూ ప్రసంగం ప్రారంభించిన సిక్కు నేత విత నివాసంలో 40 బీసీ సంఘాలతో సమావేశం సభను ఏర్పాటు చేసిన సీతక్కకు నమస్కారం అన్న సిక్కు నేత సీతక్క’ అనడంతో నవ్విన కవిత
హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టెక్కీల మృతి..

బోరబండకు చెందిన ఆకాంక్ష్, రఘుబాబు మృతి డివైడర్ను ఢీకొన్న బైక్.. అతివేగమే కారణం హైదరాబాద్, మహా హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు
బిర్యానీయే టాప్.. జొమాటో 2024 నివేదిక విడుదల..

ఏడాదిలో 9.13 కోట్ల బిర్యానీ ఆర్డర్లు తర్వాత స్థానంలో పిజ్జా మహా ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో 2024 సంవత్సర ముగింపు నివేదిక విడుదల చేసింది. ఇందులో
బ్రిడ్జిపై నుంచి కాల్వలోకి పడిపోయిన బస్సు..

-8 మంది మృతి – 18 మందికి తీవ్ర గాయాలు పంజాబ్: పంజాబ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళీ..

ఢిల్లీ భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని
పీసీసీ చీఫ్ టీం రెడీ..!

కాంగ్రెస్లో ఇక పదవుల పండుగే.. పీసీసీ కమిటీ కార్యవర్గంపై పూర్తయిన కసరత్తు ఆశావహుల్లో నూతనోత్సాహం.. (హైదరాబాద్, మహా): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంపై కసరత్తు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పలువురు
