Mahaa Daily Exclusive

కోర్టుకు రాని పుష్ప.. వర్చువల్‌గానే విచారణ..

నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు దక్కని ఊరట రెగ్యులర్‌ బెయిల్‌ పటిషన్‌పై విచారణ 30కి వాయిదా   (హైదరాబాద్, మహా): సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన కేసులో ఏ11గా ఉన్న సినీనటుడు అల్లు అర్జున్‌

కేసీఆర్ రికార్డు బ్రేక్.. పవర్ ఫుల్ సీఎం రేవంత్..

గేమ్ ఛేంజర్ పొలిటికల్ గా స్ట్రాంగ్.. కీలకశాఖలన్నీ తన వద్దే ఉన్నా భారం బ్యాలెన్స్ మహేష్ గౌడ్, బండి, రఘునందన్, చామలలకు కలిసొచ్చిన కాలం హైదరాబాద్, మహా   గత ముఖ్యమంత్రి కేసీఆర్ 66రోజులు

మేఘాకు సుప్రీంకోర్టు బిగ్ షాక్…!

మేఘా ఇంజనీరింగ్ సంస్థకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ లో అవకతవకలపై విచారణ చేసిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు, మేఘా ఇంజినీరింగ్ సంస్థ, బీహెచ్ఈఎల్

డిసెంబర్ 31న నిర్ణయం.. కేటీఆర్ కేసుపై హైకోర్టు..

అప్పటిదాకా కేటీఆర్ అరెస్ట్ వద్దు  నాట్ టు అరెస్ట్‌ను ఎత్తివేయాలని కోరిన ఎసిబి హైదరాబాద్, మహా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది. మాజీ మంత్రి కేటీఆర్

మ‌చ్చ‌లేని మ‌హామ‌నిషి మ‌న్మోహ‌న్ సింగ్ – ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి

నిజాయితీకి, నిబద్ధతకు, నిరాడంబ‌ర‌త‌కు నిలువుటద్దం ఆర్థికవేత్త‌ మాజీ ప్రధాన మంత్రి డాక్ట‌ర్ మన్మోహన్ సింగ్ అని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న క్యాంపు కార్యాల‌యం

ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. కామారెడ్డి జిల్లాలో ముగ్గురి ఆత్మహత్య..

మృతుల్లో ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు   కామారెడ్డి, మహా : కామారెడ్డిలో మిస్టరీగా మారిన ఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్

రికార్డు స్థాయిలో ప‌డిపోయిన రూపాయి తొలిసారి రూ.85.50 దాటి ముందుకు …!

డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి తాజాగా రికార్డు కనిష్ట స్థాయికి ప‌డిపోయింది. రూపాయి 85.50 మార్కును దాటడం ఇదే తొలిసారికాగా.. ఈ నెలలో భారీగా పడిపోయి 85.73కి చేరుకుంది. నాన్-డెలివరేబుల్ ఫార్వర్డ్ మార్కెట్‌లో డాలర్‌కు

తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు ఆమోదం..

షరతులతో ఓకే చెప్పిన టీటీడీ వారానికి రెండు రోజులే సిఫారసు లేఖలకు అనుమతి   తిరుమల, మహా : టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖల పైన

రోజా పుత్రికోత్సాహం….!

మాజీ మంత్రి, నటి రోజా, దర్శక నిర్మాత సెల్వమణి దంపతుల కుమార్తె అన్షు మాలిక (20) అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. తాజాగా నైజీరియా లాగోస్‌లో జ‌రిగిన గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివ‌ల్‌లో సోష‌ల్ ఇంపాక్ట్ కేట‌గిరీలో

పీసీసీ చీఫ్‌ టీం రెడీ….!

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యవర్గంపై కసరత్తు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, యూత్‌ లీడర్లు పార్టీ పదవులపై ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తూన్నారు. పీసీసీ చీఫ్‌గా మహేష్‌