మన్మోహన్ సింగ్కు కేంద్ర కేబినెట్ ఘన నివాళి..

శనివారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ప్రధాని మోడీ, అమిత్ షా సహా కేంద్రమంత్రుల నివాళులు మన్మోహన్ కు కడసారి వీడ్కోలు పలికిన సోనియా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా రాష్ట్రనేతల నివాళి ఢిల్లీ,
బీసీలకు రిజర్వేషన్లను పెంచాల్సిందే..

లేకపోతే స్థానిక ఎన్నికలు జరగనివ్వం 3 న ఇందిరాపార్క్ వద్ద బహిరంగసభ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వార్నింగ్ హైదరాబాద్, మహా : రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కారుకు
కోర్టుకు రాని పుష్ప…!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ఏ11గా ఉన్న సినీనటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. శుక్రవారం విచారణ జరిపిన నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. గతంలో
తెలంగాణ’ మరవలేని పేరు మన్మోహన్..

హెచ్చరికలు బేఖాతర్ బిల్లు వెనుక మాజీ ప్రధాని మన్మోహన్ తుది శ్వాస విడిచారు. తెలుగు ప్రజలతో మన్మోహన్ సింగ్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఆవిర్భావం జరిగింది.
కేసీఆర్ రికార్డు బ్రేక్ పవర్ ఫుల్ సీఎం రేవంత్…!

గత ముఖ్యమంత్రి కేసీఆర్ 66రోజులు మంత్రివర్గ విస్తరణ చేయకపోతే.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గగ్గోలు నడిచింది. తర్వాత ఆరుఖాళీలు ఆరుమాసాలు ఉంచినా.. అదే రగడ. ఆయనే అప్పట్లో కేబినెట్ జాప్య ఒత్తిడిని, విమర్శలను తట్టుకోలేకపోయారు.
తండ్రి చేసిన తప్పు.. కూతురికి మరణశాసనమైంది..

నాచారంలో యువతి ఆత్మహత్య హైదరాబాద్, మహా : తండ్రి చేసిన ఒక చిన్న తప్పు ఆయన కూతురికి మరణశాసనమైంది. తండ్రి చేసిన పనితో తనకు ఏమాత్రం సంబంధం లేకున్నా మొత్తం వివాదం తన మెడకు
డిసెంబర్ 31న నిర్ణయం కేటీఆర్ కేసుపై హైకోర్టు..!

ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది. మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ సాగింది. గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు
2009లో మన్మోహన్ సింగ్కు బైపాస్ సర్జరీ.. స్పృహ వచ్చిన తర్వాత దేశం గురించి తొలి ప్రశ్న..

గుర్తుచేసుకున్న ఎయిమ్స్ వైద్యుడు డాక్టర్ పాండే న్యూఢిల్లీ, మహా : ఆర్దిక సంస్కరణలతో దివాలా అంచున ఉన్న దేశాన్ని బయటపడేయటమే కాదు.. ప్రగతిని పరుగులు పెట్టించిన దార్శినికుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. కంచు
ట్రయాంగిల్ లవ్ స్టోరీ కామారెడ్డి జిల్లాలో ముగ్గురి ఆత్మహత్య…!

కామారెడ్డిలో మిస్టరీగా మారిన ఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ కేసులో స్పీడ్ పెంచారు పోలీసులు. ఈ కేసులో ఆ ముగ్గురి కాల్ డేటా, వాట్సాప్ హిస్టరీ తీస్తున్నారు. ఈ కాల్
తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు ఆమోదం షరతులతో ఓకే చెప్పిన టీటీడీ….!

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖల పైన దర్శనం, వసతి కల్పించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ నేతల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. తెలంగాణ
