పగవారు కూడా జైలుముఖం చూడకూడదు: జానీ మాస్టర్..!

జానీ మాస్టర్ కి టాలీవుడ్ లో కొరియోగ్రఫర్ గా మంచి పేరు ఉంది. ఒక కారణంగా ఆయన ఈ మధ్య జైలుకి వెళ్లి వచ్చారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన
శబరిమలలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం..

లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే శబరిమలకు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం రానుంది. ఈ మేరకు ప్రతిపాదనలు వేగంగా కదులుతున్నాయి. స్థానికంగా అటవీ ప్రాంతం కావటంతో ముందుగా అక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూసమీకరణ..
ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతిలో రెండు ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణంతో పాటు రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులకు కేబినెట్
రాజమౌళి-మహేశ్బాబు ప్రాజెక్ట్ షురూ..!

ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ‘ఎస్ఎస్ఎంబీ29’ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టు తాజాగా పూజా కార్యక్రమం జరుపుకున్నట్లు సమాచారం.
టీడీపీకి చెందిన 7 కుటుంబాలను వెలివేసిన గ్రామ పెద్దలు..

కాలం మారుతున్నా కొందరి మనస్తత్వాలు మాత్రం మారడం లేదు. పాత పోకడలను కొనసాగిస్తూ పంతాలకు పోతున్నారు. కక్షలతో సాటి మనుషుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామంలో
తెలుగు తేజాలకు అర్జున పురస్కారాలు..

కేంద్రం ప్రకటించిన జాతీయ క్రీడా పురస్కారాల్లో తెలుగు తేజాలు ఇద్దరు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ విభాగంలో యర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి జీవాంజి దీప్తిలకు అర్జున అవార్డులు దక్కాయి. ఇక యర్రాజి జ్యోతి ఏపీలోని
రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం..

ఆర్ఆర్ఆర్ (రీజనల్ రింగ్ రోడ్) రూ. 7 వేల కోట్ల ప్రాజెక్ట్ అని… కానీ, ఆ ప్రాజెక్ట్ లో రూ. 12 వేల కోట్ల అవినీతి జరగబోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారని
రైతు భరోసాకు దరఖాస్తులు ఇవ్వాలా..? ప్రభుత్వంపై కవిత ఆగ్రహం..

రైతు భరోసా పథకానికి కూడా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రైతు భరోసాకు నిబంధనలు పెట్టవద్దని ఆమె డిమాండ్ చేశారు. గురువారం తన నివాసంలో జరిగిన
సీఎంఆర్ కాలేజీ బాత్రూం వీడియోల ఘటన… విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కండ్లకోయ సీఎంఆర్ మహిళా కాలేజీ హాస్టల్ ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటాగా స్వీకరించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. సీఎంఆర్ మహిళా కాలేజీ హాస్టల్లో బాత్రూంలోని దృశ్యాలను చిత్రీకరించిన
ఆ స్కాంలో భారత క్రికెటర్ కు సీఐడీ సమన్లు..!

రూ. 6వేల కోట్ల పోంజీ స్కామ్ గుజరాత్తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ కుంభకోణం సెగ క్రికెటర్లను తాకింది. అధిక వడ్డీ ఆశచూపి ప్రజల వద్ద నుంచి రూ.6వేల కోట్లు