దళిత విద్యార్థినిపై అత్యాచార యత్నం..!

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరు అంబేద్కర్ నగర్ లో ఘటన నిన్న రాత్రి ఇంటర్ విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డ కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం 112కి కాల్ చేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు
ఈ నెల 15 వరకు ..ITR ఫైలింగ్ గడువు

2024-25 వార్షిక ఐటీఆర్ ఫైలింగ్ కు గడువును పెంచుతున్నట్లు కేంద్రం తెలిపింది. 2025, జనవరి 15 వరకు ఫైలింగ్ చేయవచ్చని తెలిపింది. ఇప్పటి వరకు ఫైలింగ్ చేయని వారు ఆ రోజు లోపు చేయాలని
జనవరి 1నుంచి 3 రకాల బ్యాంకు ఖాతాలు క్లోజ్: ఆర్బీఐ

బ్యాంకుల్లోని డార్మాంట్ అకౌంట్లు అంటే రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతాలను 2025 జనవరి 1 నుంచి క్లోజ్ చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. నిర్దిష్ట వ్యవధిలో
ఏపీ సీఎం చంద్రబాబు అధికార నివాసంగా కరకట్ట భవనం

ఏపీలో ఉండవల్లిలో కృష్ణానది కరకట్టపై ఉన్న నివాసాన్ని సీఎం చంద్రబాబు అధికార నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది. 2024 జూన్ 12 నుంచి సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి
నేడు ఏపీ కేబినెట్ సమావేశం..!

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు క్యాబినెట్ సమావేశం కానుంది. ప్రధానంగా విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం జిందాల్ సంస్థ ప్రతినిధులతో ఆయన భేటీ
తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు!

జనవరి ఒకటి నూతన సంవత్సరం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం తగ్గిపోయాయి. ఒక్కో సిలిండర్ పై 14.50 రూపాయలు తగ్గించాయి చమురు కంపెనీలు అయితే సామాన్య ప్రజలు గృహాల్లో వినియోగించే సిలిండర్ ధరలు
ఇన్ఫోసిస్ ఆఫీసులో పులి

ఇన్ఫోసిస్ ఆఫీస్ క్యాంపస్ లోకి పులి వచ్చినట్లుగా తెలియడంతో అందరికీ వర్క్ ఫ్రం హోం ఇచ్చేశారు. ఎవరూ పొరపాటున కూడా ఆఫీసుకు రావొద్దని అర్జంట్ మెయిల్ పంపారు. ఈ మెయిల్స్ చూసుకోకుండా ఎవరైనా ఆఫీసు
అమరావతి నిర్మాణాలకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం

అమరావతి నిర్మాణాలకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ : అమరావతి రాజధాని నిర్మాణాలపై ప్రభుత్వం దూకుడు పెంచింది. పలు నిర్మాణాలకు టెండర్లు పిలిచింది. పలు జోన్లలో రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం మొత్తం రూ.2,300
రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ లో 2వ స్థానానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్

రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ లో 2వ స్థానానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో తొలి ఆరు నెలల్లో సాధించిన పురోగతి
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. జనవరి 2 నుండి బుకింగ్ ప్రారంభం

సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. జనవరి 9 నుంచి 12వ తేదీ మధ్య కాచిగూడ-కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ -కాచిగూడ, హైదరాబాద్-కాకినాడ
