ఫిరాయింపులపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్..!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమైంది. అయితే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలనే పట్టుదల ప్రదర్శించారు సీఎం రేవంత్ రెడ్డి అందుకోసం పలువురు బీఆర్ఎస్
టాలీవుడ్పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్…..!

నగరంతో పాటు చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగ్లకు అవకాశాలు, భారీ స్టూడియోలు ఉండటం ప్లస్ పాయింట్. ఇక నగరంలో ఉన్న సదుపాయాలు కూడా టాలీవుడ్ను ఆకర్షించాయి. అయితే ఇటీవల సంధ్య థియేటర్ ఘటన తదనంతరం జరుగుతున్న
మార్చి నెలలో పిఠాపురంలో జనసేన ప్లీనరీ సమావేశాలు

▪️జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మూడు రోజులపాటు ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ నిర్ణయం. ▪️మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురం నియోజక వర్గంలో ఆవిర్భావ దినోత్సవ
ఇక నుండి ఇంగ్లిష్తోపాటు తెలుగులో కూడా ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలి

ఏపీలో ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఇంగ్లిష్తోపాటు తెలుగులోనూ ఇవ్వాలని అన్ని ప్రభుత్వ విభాగాలను ఆదేశాలు జారీ మొదట ఇంగ్లిష్లో ఉత్తర్వులు ఇచ్చి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని.. రెండు రోజులకు తెలుగులోనూ జారీ చేయాలని
విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు..

వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్లోని ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితులపై ఈడీ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తనయుడు వై. విక్రాంత్రెడ్డి, వైసీపీ
ఏపి రీసర్వే ప్రాజెక్టు కింద 679 సూపర్ న్యుమరరీ డిప్యూటీ తహసీల్దార్లను మరో రెండేళ్లు కొనసాగింపు

ఏపి రీసర్వే ప్రాజెక్టు కింద వివిధ గ్రామాల్లో గ్రామకంఠం భూములు రికార్డింగ్ మరియు రీసర్వే చేయడం కోసం గత ప్రభుత్వంలో 679 మందిని సుపర్ న్యూమరరీ డిప్యూటీ తహసీల్దార్లుగా రెండేళ్ల కాలపరిమితితో నియమించారు. సీనియర్
నా కోసం నేనో ఇల్లు కట్టుకోలేదనే విషయం దేశానికి తెలుసు: ప్రధాని మోదీ

గత పదేళ్లలో పేదల కోసం 4 కోట్ల ఇళ్లు కట్టామన్న మోదీ మేం అద్దాల మేడలో ఉండటం లేదన్న ప్రధాని పదేళ్లుగా ఢిల్లీని ఓ విపత్తు చుట్టుకుందన్న ప్రధాని బీజేపీలోనే అసలైన విపత్తు ఉందన్న
టెన్త్ మార్కులిస్టులపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ విధానం అమల్లో ఉన్న కాలంలో మార్కుల లిస్టుతో పాటే క్రీడారంగం (ఫిజికల్ ఎడ్యుకేషన్) లోనూ విద్యార్థుల వివరాలు ఉండేవని, మళ్లీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రాథమిక స్థాయిలో ఆలోచిస్తున్నట్లు
పానీపూరి వ్యాపారికి ఝలక్ ఇచ్చిన జీఎస్టీ డిపార్ట్మెంట్…!

ఏడాదికి రూ.40 లక్షలు సంపాదిస్తున్నాడని.. పన్ను నోటీసులు జారీ ఫోన్పే, రేజర్పే రికార్డుల ఆధారంగా.. ఆ వ్యాపారీకి నోటీసులు నిబంధనల ప్రకారం.. ఏడాదికి 20 లక్షల టర్నోవర్ కలిగిన వ్యాపారికి జీఎస్టీ నమోదు తప్పనిసరి
రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్

ఈవెంట్ విజయవంతం కావాలంటూ కోటగుమ్మం నుంచి మెగా అభిమానుల ర్యాలీ గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ పంచెకట్టు గెటప్ ధరించి ర్యాలీలో పాల్గొన్న చరణ్ అభిమానులు జాతీయ రహదారి పక్కన వేమగిరి గ్రౌండ్
