Mahaa Daily Exclusive

పాదయాత్రలో మాటిచ్చి, చివరకు మోసం చేశారు కూటమి హయాంలో పోలవరం నిర్వాసితులకు న్యాయం -ఏపీ మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడు

ఏపీ: వైసీపీ హయాంలో పోలవరం విధ్వంసానికి గురైందంటూ మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం దంపతులు మృతి

ఏపీ: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ దుర్మరణం చెందారు. సంగం మండలం వెంగారెడ్డిపాలెం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న భర్త

చేతగానప్పుడు.. వాగ్దానాలు చేయొద్దు వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల

ఏపీ: సీఎం చంద్రబాబు ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారంటూ వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల విమర్శించారు. మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు.

విశాఖ ఉక్కుపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలి అప్పుడే మోదీ విశాఖలో అడుగుపెట్టాలి -వైఎస్ షర్మిల డిమాండ్

ఏపీ: కేంద్ర ప్రభుత్వంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్రం ఇంకా చెలగాటం ఆడుతూనే ఉందంటూ ఆమె విమర్శించారు. ప్లాంట్‌ను ప్రైవేట్

ఏఎన్ఎన్, జనసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు భారీగా పాల్గొన్న మహిళలు

భీమిలి, మహా: నియోజకవర్గంలోని తగరపువలసలో ఫుట్ బాల్ గ్రౌండ్ లో ఏఎన్ఎన్ శాటిలైట్ ఛానల్, జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ ముగ్గుల

తమళనాడులో భారీ పేలుడు పేలుడు ధాటికి ఎగిరిపడ్డ కార్మికులు

చెన్నై: తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. విరుధునగర్‌ జిల్లా సత్తూర్‌ సమీపంలో ఉన్న పటాకుల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకున్నది.

అణు శాస్త్ర‌వేత్త రాజ‌గోపాల చిదంబ‌రం క‌న్నుమూత‌ సంతాపం తెలుపుతున్న ప్రముఖులు

ముంబై : ప్ర‌ముఖ అణు శాస్త్ర‌వేత్త డా. రాజ‌గోపాల చిదంబ‌రం కన్నుమూశారు. 88 ఏళ్ల వయసు ఉన్న ఆయన గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ముంబై జ‌స్‌లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

నయాగఢ్‌ అడవుల్లో అరుదైన నల్ల చిరుత సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఒడిశా: నయాగఢ్‌ అడవుల్లో అరుదైన మెలానిస్టిక్‌ చిరుతపులి సంచరిస్తోంది. నోట్లో కూనను పట్టుకుని తిరుగుతున్న ఆ నల్ల చిరుత కెమెరాకు చిక్కింది. ఈ మేరకు సంబంధిత అధికారులు వివరాలు వెల్లడించారు. అడవిలో ఏర్పాటు చేసిన

గంగూలీ కుమార్తెకు త్రుటిలో త‌ప్పిన ప్ర‌మాదం స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డిన సనా

కోల్‌క‌తా: ప్రముఖ మాజీ క్రికెట‌ర్ సౌర‌భ్ గంగూలీ కుమార్తె స‌నా గంగూలీకి త్రుటిలో ప్ర‌మాదం త‌ప్పింది. బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలోని డౌమండ్ హార్బ‌ర్‌లో శుక్రవారం స‌నా ప్ర‌యాణిస్తున్న కారును వేగంగా వెళ్తున్న ఓ బస్సు

అమెరికా హౌస్ స్పీకర్‌ గా మైక్‌ జాన్సన్‌ మద్దతు తెలిపిన ఇద్దరు ప్రతిపక్ష నేతలు

యూఎస్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ గా ప్రముఖ రిపబ్లికన్‌ పార్టీకి చెందిన మైక్‌ జాన్సన్‌ ఎన్నికయ్యారు. స్పీకర్‌ పదవికి శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మైక్‌ జాన్సన్‌కు 218 ఓట్లు అనుకూలంగా