Mahaa Daily Exclusive

కుంభ మేళలో శ్రీవారి నమూనా ఆలయం వివరాలు వెల్లడించిన టీటీడీ చైర్మన్

మహాకుంభ మేళలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు తెలిపారు. యూపీలోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహాకుంభ

ఎవరెన్ని కుట్రలు చేసినా విజయం మాదే మహిళల నిరసనలపై స్పందించిన కేజ్రీవాల్

ఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి విమర్శలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రెండు పార్టీలూ కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు. పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వం ఎన్నికల్లో

లోయలో పడిన ఆర్మీ వాహనం నలుగురు జవాన్లు దుర్మరణం

ఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు జవాన్లు మృతిచెందారు. బందిపూర్‌ జిల్లాలో శనివారం సదర్‌ కూట్‌ పాయెన్‌ సమీపంలోని ఓ వంపు వద్ద డ్రైవర్‌ నియంత్రణ

దీక్షా స్థలిలో ఖరీదైన వాహనం సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ ప్రశాంత్ కిషోర్ దీక్షపై అనుమానాలు

బీహార్‌ పబ్లిక్‌ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులకు సంఘీభావంగా జన్‌ సూరజ్‌ పార్టీ వ్యవస్థాపకుడైన ప్రశాంత్‌ కిషోర్‌ పాట్నాలోని గాంధీ మైదాన్‌లో గాంధీ విగ్రహం వద్ద జనవరి 2 నుంచి

గన్‌తో కాల్చుకుని సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఆత్మహత్య

న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) జవాన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టాయిలెట్‌లోకి వెళ్లి సర్వీస్‌ గన్‌తో కాల్చుకుని మృతిచెందాడు. గుజరాత్‌లోని సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన చోటు

సంస్కృతీ సంప్ర‌దాయాల‌ను మ‌ర‌వ‌ద్దు కంది మౌనా శ్రీ‌నివాస రెడ్డి

ఆదిలాబాద్, మ‌హా: తెలంగాణ సంస్కృతీ సంప్ర‌దాయాలకు అద్దం ప‌ట్టేలా మ‌న పండ‌ుగ‌ల ప్రాముఖ్య‌త‌ను తెలియజేసేలా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయ‌డం సంతోష‌క‌రమంటూ కేఎస్ఆర్ ఫౌండేష‌న్ చైర్మ‌న్, కంది శ్రీ‌నివాస‌రెడ్డి స‌తీమ‌ణి, ముగ్గుల‌ పోటీల స్పాన్స‌ర‌ర్

కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యం ఎదుట స‌మ‌గ్ర శిక్ష ఉద్యోగుల ధ‌ర్నా

ఆదిలాబాద్, మ‌హా: సమగ్ర శిక్షలోని 18 విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, విద్యాశాఖలో విలీనం చేసి పే స్కేల్ అమలు చేయాలని గత 21 రోజులుగా ఉద్యోగులు వివిధ ర‌కాలుగా సమ్మె

రామ్ చరణ్… మా బంగారం: పవన్ కల్యాణ్

రాజమండ్రిలో ఏర్పాటు చేసిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్… హీరో రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రామ్

ఏపీలో టీచర్లకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్

ఏపీలో టీచర్లకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో శాశ్వత పరిష్కారం దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో అసెంబ్లీలో ఓ చట్టం

చంద్రబాబుతో టీవీ9 యాజమాన్యం భేటీ – దేనికోసమో ?

ఏపీ సీఎం చంద్రబాబుతో టీవీ9 యజమాని మైహోం రామేశ్వరరావు,ఆయనకుమారుడు రెండో తేదీన సమావేశం అయ్యారు. అమరావతి సెక్రటేరియట్‌లో దాదాపుగా గంటకుపైగా ఈ సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది . ఈ సమావేశంలో చర్చించిన అంశాలేమిటో బయటకు