Mahaa Daily Exclusive

బోగస్‌ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం…! మార్గదర్శకాలు జారీ, వెరిఫికేషన్ ఎలా చేస్తారంటే..?

రాష్ట్రంలో వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధుల పెన్షన్స్‌లో అనర్హత పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం అయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సాధ్యమైనంత మేరకు త్వరగా పెన్షన్ల వెరిఫికేషన్ పూర్తి అవ్వాలని

స్టాంప్‌ పేపర్‌కూ ‘ఆధారే’!

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విధానం వీరితోపాటు ప్రజలకు కూడా కష్టాలు తెచ్చిపెడుతోంది. గతంలో స్టాంపు కావాలంటే నేరుగా వెండార్‌ వద్దకు వెళ్లిగానీ, ఎవరినైనా పంపించిగానీ కొనుగోలు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాంపు కావాల్సిన వారే

సీఎంఆర్ కాలేజ్ హాస్టల్ ఘటన.. ఇద్దరు అరెస్ట్..!

బాత్రూం వీడియోల కేసులో బీహార్ రాష్ట్రానికి చెందిన కిశోర్, గోవింద్ అనే ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ ఈ ఇద్దరూ దురుద్దేశపూర్వకంగా బాత్రూంలోకి తొంగిచూసినట్లు, అమ్మాయిల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్టు గుర్తింపు కాలేజ్ చైర్మన్

అల్లు అర్జున్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు…!

శ్రీ తేజ్‌ను పరామర్శించడానికి కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నారన్న సమాచారంతో అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న రాంగోపాల్ పేట పోలీసులు కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్‌ను వెళ్లొద్దు అంటూ నోటీసులు ఇచ్చిన పోలీసులు అల్లు అర్జున్

సినిమాలపై సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు ..!

తెలుగు సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో హైందవ దర్మం

ఓయో సంచలన నిర్ణయం.. ఇకనుంచి పెళ్లి కాని జంటలకు రూమ్స్ ఇవ్వము

ఇక పై పెళ్లి కాని జంటలకు రూమ్స్ బుకింగ్స్ లేదంటూ తేల్చిచెప్పిన ఓయో ఈమేరకు చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు తీసుకొచ్చింది ఇకపై పెళ్లి కాని యువతీ, యువకులు ఓయో రూమ్స్ లో

హోంమంత్రికి షాక్ ఇచ్చిన చంద్రబాబు

తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నుంచి పదేపదే హెచ్చరికలు ఉన్నప్పటికీ, కొంతమంది మంత్రులు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు అలాంటి వారిలో ఒకరు రాష్ట్ర హోంమంత్రి వంగలాపూడి

హౌసింగ్‌ మండల ఇన్‌చార్జిలుగా ఔట్‌ సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు

హౌసింగ్‌ ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్న మండలాల్లో ఔట్‌ సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లుగా పని చేస్తున్నవారిని ఆయా మండలాలకు ఇన్‌చార్జిలుగా నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 350 మండలాల్లో హౌసింగ్‌ ఏఈలు

సర్కార్ సంచలన నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా భూ రీసర్వే.. క్యూఆర్ కోడ్‌తో పట్టాదారు పాస్ పుస్తకాలు

సర్కార్ సంచలన నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా భూ రీసర్వే.. క్యూఆర్ కోడ్‌తో పట్టాదారు పాస్ పుస్తకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 20వ తేదీ నుంచి భూములను రీ సర్వే

చంద్రబాబు గారూ… ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా?’ వైఎస్ జగన్ 6 ప్రశ్నలు…!

చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అంశాల వారీగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న జగన్… తాజాగా తల్లికి వందనంతో పాటు రైతు భరోసాపై ప్రశ్నలు సంధించారు. ఇంతకన్నా పచ్చి దగా