Mahaa Daily Exclusive

బెంగళూరు ఆస్పత్రిలో ఇద్దరు పిల్లలకు చైనా వైరస్..!

చైనా వైరస్ హెచ్ఎంపీవీ ప్రభావం భారత్ పై మొదలైంది. ఇవాళ ఒక్కరోజే బెంగళూరు ఆస్పత్రిలో ఈ వైరస్ లక్షణాలను ఇద్దరు చిన్నారుల్లో గుర్తించారు. ఇప్పటికే వారి నుంచి సేకరించిన రక్తం శాంపిల్స్ ను ప్రైవేట్

పట్టు కోసం ప్రయత్నాలు బీజేపీలో అగ్రనేతల మధ్య పోటీ

పట్టు కోసం ప్రయత్నాలు బీజేపీలో అగ్రనేతల మధ్య పోటీ తనకు దక్కనిది ఇతరులకు దక్కొద్దన్న ఆరాటం అధిష్టానం నిర్ణయంపైనే మంత్రుల పలుకుబడి తేలేది హైదరాబాద్, మహా : రాష్ట్ర బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి

సందడే సందడి సంక్రాంతికి ఏడు రోజులు సెలవులు

హైదరాబాద్, మహా : సంక్రాంతి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలు తిరిగి

భక్తులకు కీలక సూచనలు 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం – టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

ఏపీ: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తాజాగా పలు సూచనలు చేశారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో సామాన్య భక్తులు ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 2025 జనవరి 10

సీఎంఆర్‌ గర్ల్స్ హాస్టల్ ఘటన కేసులో ఇద్దరు బిహారీలు అరెస్ట్ ….!

హైదరాబాద్, మహా : మేడ్చల్‌ ప్రాంతంలోని సీఎంఆర్‌ ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బీహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను

రాజకీయాల్లోకి త్రిష తమిళనాడుకు సీఎం కావాలన్నదే నా కల

మహా ఏదో ఒకరోజు తమిళనాడుకు సీఎం కావాలన్నది తన కల అని ప్రముఖ సినీనటి త్రిష సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల త్రిష మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా

ఇంకెన్నాళ్లీ డైవర్షన్ పోలిటిక్స్- కేంద్ర మంత్రి బండి సంజయ్

ఇంకెన్నాళ్లీ డైవర్షన్ పోలిటిక్స్… ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ గురువు కేసీఆర్… ఆయన బాటలోనే రేవంత్ ప్రభుత్వం ఫాంహౌజ్ లో పడుకునే కేసీఆర్ కు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు కాంగ్రెస్ సర్కార్ వల్లే

విధుల విష‌యంలో క‌ఠినంగా ఉంటా అలసత్వం వహిస్తే సహించేది లేదు -మంత్రి సీత‌క్క

విధుల విష‌యంలో క‌ఠినంగా ఉంటా అలసత్వం వహిస్తే సహించేది లేదు గ్రామాల‌ను ఆద‌ర్శంగా తీర్చిదిద్ది శాఖ‌కు వ‌న్నే తీసుక‌ురావాలి డీపీఓల‌కు మంత్రి సీత‌క్క దిశానిర్దేశం మంత్రిని స‌న్మానించిన డీపీఓలు హైదరాబాద్, మహా : వ్య‌క్తిగా

సివిల్స్‌లో తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు రాణించాలి – డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్, మహా : సివిల్స్‌లో తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అన్ని రకాల

నవ నగరం.. భవిష్యత్ వరం…!

నవ నగరం.. భవిష్యత్ వరం 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీ విద్య, ఎలక్ర్టానిక్స్‌, ఔషధం, పర్యాటకం నాలుగు జోన్లుగా కొత్త నగర విభజన 5 వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీలు వెయ్యి ఎకరాల్లో