పాలమూరు ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరేందుకు నర్సిరెడ్డి పేరెందుకు గుర్తుకు రాలేదు – మహబూబ్ నగర్ ఎంపీ డీకే

హైదరాబాద్, మహా : పాలమూరు ప్రాజెక్టుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు కోసం జైపాల్ రెడ్డి చేసింది ఏముందని
రాయలసీమ డిక్లరేషన్ పై స్పందన ఏది ?

కడప, మహా: రాయలసీమ డిక్లరేషన్ పై బీజేపీ ప్రజాప్రతినిధులు స్పందించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఎం 12వ జిల్లా మహాసభల సందర్భంగా సీతారాం ఏచూరి (అజమత్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో అపశృతి..!

హైదరాబాద్, మహా: రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. శనివారం వరంగల్ వెళ్తున్న సమయంలో ఆయన కాన్వాయ్ లోని పోలీస్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. జనగామ
అత్యధిక విక్రయాలు సాధించిన హైటెక్స్ పైప్స్…!

హైదరాబాద్, మహా : స్టీల్ ట్యూబులు, పైపుల తయారీలో దేశంలో ప్రముఖ సంస్థ హైటెక్ పైప్స్ లిమిటెడ్ ఎఫ్ వై 25 మూడవ త్రైమాసికం మరియు తొమ్మిది నెలల ఫలితాల్లో అపూర్వమైన విక్రయ పనితీరును ప్రకటించడంలో
మిషన్ మోడ్ తో పనిచేయాలి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలి – మంత్రి నారా లోకేష్

విశాఖ, మహా : అందరూ కలిసికట్టుగా మిషన్ మోడ్ తో పనిచేసి 8న విశాఖలో జరగనున్న పరధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
హైదరాబాద్లో దుకాణం ఓపెన్ చేసిన ఏపీ మంత్రి

హైదరాబాద్లో దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్న ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు “గానా బజానా, కళా ప్రదర్శన” వారంలో మూడు రోజులు హైదరాబాద్లోనే మకాం.. ప్రముఖ స్టార్
మహిళలకు రూ.2 లక్షల ప్రయోజనం.. బీమా సఖి యోజన స్కీం ఇలా అప్లై చేయండి

మహిళలకు రూ.2 లక్షల ప్రయోజనం.. బీమా సఖి యోజన స్కీం ఇలా అప్లై చేయండి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్రం ఎల్ఐసీ బీమా సఖీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద
వీరందరి పెన్షన్ల తొలగింపు – ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!

ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఏడాది సంక్షేమ పథకాల అమలు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అదే సమయంలో కొత్తగా రేషన్ కార్డులు.. పెన్షన్లు కొత్తవి మంజూరు పైన ఒత్తిడి పెరుగుతోంది. కొత్త
భక్తులకు అలర్ట్.. బ్రేక్ దర్శనాలు రద్దు

భక్తులకు అలర్ట్.. రేపు బ్రేక్ దర్శనాలు రద్దు తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారం దర్శనాలకు అనుమతించడాన్ని పురస్కరించుకుని రేపు కోయిల్ అళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ
మంత్రి నాదెండ్లకు షాక్.. పోర్టులో బియ్యానికి క్లీన్ చిట్

ఏపీలో మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి తాజాగా కలెక్టర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడ పట్టుకున్న బియ్యం రేపోమాపో చైనాకు తరలించేందుకు
