Mahaa Daily Exclusive

కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబు వరాల జల్లు..

చిత్తూరు జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం, శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.10 కోట్లతో కుప్పం మున్సిపాలిటీలో అర్బన్ ప్రాజెక్టుల నిర్వహణ, అధికారుల అతిథి గృహాల

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఎన్నికల సంఘం.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

ఈవీఎం ట్యాంపరింగ్.. సీఈసీ క్లారిటీ..?

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతోందనేది నిరాధార ఆరోపణ అని స్పష్టం చేశారు. ఈవీఎంలు అత్యంత భద్రతతో కూడినవని, ఈవీఎంలపై

రష్మికి బంపర్ ఆఫర్.. పాన్ ఇండియా సినిమాలో అవకాశం..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమాలో అవకాశం అంటే ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాంటి ఈ అవకాశం యాంకర్ రష్మీ (Rashmi) కి వచ్చినట్టు

బాలీవుడ్ ని నమ్మి మోసపోయిన యంగ్ హీరో.. ఎలా అంటే..?

చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబంలో పుట్టారు నటుడు సందీప్ కిషన్ (Sandeep Kishan). ఈయన గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే ఈయన సౌత్ లో ఎన్నో మంచి సినిమాలు చేసి నటుడిగా

నగరంలో విచ్చలవిడిగా గంజాయి చాక్లెట్లు..

రాష్ట్రంలో గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగంపై నిఘా పెరిగిన నేపథ్యంలో వరుసగా గంజాయి ముఠాలు పోలీసులకు చిక్కుతున్నాయి. తాజాగా మెడ్చల్ జిల్లా పరధిలోని తూంకుంట ప్రాంతంలోని ఓ వ్యక్తి ఇంట్లో సోధాలు నిర్వహించిన

సొంత పార్టీ నేతలపై టీపీసీసీ సీరియస్.. పద్ధతి మార్చుకొండి అని వార్నింగ్..

హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించడంతో మొదలైన ఘర్షణలు.. ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్ల దాడులు చేసుకునే వరకు

హైద్రాబాద్‌లో ఆగని ప్రీ లాంఛ్‌ మోసాల పరంపర.. మరొకటి వెలుగులోకి..

హైదరాబాద్‌లో ప్రీ లాంచ్‌ మోసాల పరంపర ఆగట్లేదు. ఒకరిని చూసి మరొకరు ఉడాయిస్తున్నారో..! లేక టైమ్ చూసి బిచాణా ఎత్తేస్తున్నారో..! ప్రతీ వారం- పది రోజులకోక కంపెనీ మోసం బయటపడటం మాత్రం కలవరపెడుతోంది. సువర్ణభూమి,

హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన కేటీఆర్‌..

ఫార్ములా ఈ-కార్‌ రేస్ కేసులో హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు

గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ శ్రేణులు అరెస్ట్‌

తెలంగాణలో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం