KTR: ఈడీ విచారణకు కేటీఆర్ డుమ్మా.. ఆ కారణంగానే!

ఫార్ములా ఈ-రేసు వ్యవహారం కేసులో విచారణకు వచ్చినట్లే వచ్చిన కేటీఆర్ ఏసీబీ కార్యాలయంలోకి వెళ్ళకుండజానే వెళ్ళిపోయారు. ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణ కోసం సోమవారం న్యాయవాదులతో కలిసి కేటీఆర్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి
రైతు భరోసా రూ. 15 వేలు ఇవ్వాల్సిందే – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసి, ప్రతీకార పాలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరతీశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆసిఫాబాద్ లో పర్యటనలో ఆమె ఈ వ్యాఖ్యలు
కెనడా ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా…!

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని పదవితోపాటు లిబరల్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. అయితే, కీలకమైనటువంటి జాతీయ కాకస్ సమావేశం బుధవారం జరగనున్నది. ఈ నేపథ్యంలో ఆయన
చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ఆర్ఆర్ఆర్కు అనుసంధానం చేయాలి : ప్రధాని మోదీ

దేశాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నాం హై స్పీడ్ రైళ్ల కోసం డిమాండ్ పెరిగింది చర్లపల్లి రైల్వే టెర్మినల్ జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ ప్రధాని ముందు.. రేవంత్ వినతుల చిట్టా తెలంగాణకు డ్రై పోర్ట్
హరీష్ రావు.. వేరే పార్టీ చూసుకోండి.. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కామెంట్స్

బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయని, . మాజీమంత్రి హరీష్ రావుకు అన్యాయం చేసేందుకు బీఆర్ఎస్ అధినాయకత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. అదిలాబాద్ జిల్లాలో సోమవారం
ఎఎన్ఎన్.. తెలంగాణలో కొత్త సెన్షేషన్ – టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ఏఎన్ఎన్ ఛానల్ తెలంగాణ ప్రాంతంలో సరికొత్త సెన్షేషన్ గా దూసుకెళ్తున్నదని, ఇది దినదిన అభివృద్ధి చెందాలని.. మిగతా ఛానళ్లకు దీటుగా ఎదగాలని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు. సోమవారం సాయంత్రం ఎఎన్ఎన్
హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ…!

బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణికి ఫిర్యాదులు వెళ్ళువలా వచ్చాయి. ప్రతి సోమవారం నిర్వహించ తలపెట్టిన ప్రజావాణిలో భాగంగా సోమవారం మొదటి రోజు 83 ఫిర్యాదులు వచ్చాయి హైడ్రా కార్యాలయంలో 11 గంటలకు మొదలై
ఫార్ములా ఈ రేసు కేసులో కొత్త కోణం… గ్రీన్ కో కంపెనీ.. బీఆర్ఎస్ క్విడ్ ప్రోకో!

ఫార్ములా ఈ కారు రేసులో కీలక విషయాలు బయటపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రేసు నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్కు కోట్లాది రూపాయల లబ్ది చేకూరినట్టు వెల్లడించింది. ఎన్నికల బాండ్ల ద్వారా ఆ
ప్రధాని మోదీ ప్రారంభించే ప్రాజెక్టులన్నీ మేం తెచ్చినవే– మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్

సొమ్మొకరిది. సోకు ఇంకొకరిది అన్నట్లుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘ప్రధాని మోదీ ఈ నెల 8న ప్రారంభించే
కర్నూలు కార్పొరేషన్ కు కౌంట్ డౌన్ ….!

గత సంవత్సరం జూన్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కర్నూలు కార్పొరేషన్ లో టీడీపీ బలం పెంచుకునే దిశగా మంత్రి టీజీ భరత్ పావులు కదుపుతున్నారు. వైసీపీ పార్టీని కూకటి వేర్లతో పెకిలించేందుకు
