Mahaa Daily Exclusive

రామప్ప ఆలయాన్ని సందర్శించిన – స్మితా సబర్వాల్

ములుగు, మహా: రామప్ప పర్యాటక ప్రాంత అభివృద్ధి ప్రసాద్, సాస్కి ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పర్యాటక సాంస్కృతిక శాఖ సెక్రెటరీ స్మితా సబర్వాల్ అన్నారు. సోమవారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా

పర్యాటకులను ఆకర్షించేల బ్లాక్ బెర్రీ దీవి -పర్యాటక సాంస్కృతిక శాఖ సెక్రెటరీ స్మితా సబర్వాల్

ములుగు, మహా: జిల్లాలోని తాడ్వాయి మండలంలోనీ మొండ్యాల తొగు సమీపంలోని బ్లాక్ బెర్రీ దీవిని సోమవారం పర్యాటక సాంస్కృతిక శాఖ సెక్రెటరీ స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, పర్యాటక అభివృద్ధి సంస్థ

కాంగ్రెస్ పార్టీలో క‌ష్ట‌ప‌డ్డ‌వారికి త‌ప్ప‌కుండా త‌గిన గుర్తింపు, గౌరవం దక్కుతుంది – మంత్రి సీతక్క

కాంగ్రెస్ పార్టీలో క‌ష్ట‌ప‌డ్డ‌వారికి త‌ప్ప‌కుండా త‌గిన గుర్తింపు, గౌరవం ద‌క్కుతుంద‌ని, ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రంలేద‌ని, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఎప్ప‌డొచ్చినా పార్టీ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకోవాల్సిన బాధ్య‌త కార్య‌క‌ర్త‌ల‌దేన‌ని కాంగ్రెస్ పెద్ద‌లు సూచించారు. మావ‌ల

విద్యావ్యవస్థలో సైలెంట్‌గా తనదైన ముద్ర వేస్తున్న “నారా లోకేష్” !

విద్యామంత్రిగా నారా లోకేష్.. సైలెంట్ గా తాను చేయాలనుకున్న మార్పులను చేస్తున్నారు. విద్యార్థులును , టీచర్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న లక్ష్యంతో ఆయన పెద్దగా ప్రచార చేసుకోవడం లేదు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారంతా

అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండండి- మంత్రి నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండి నియోజకవర్గ పర్యటనలో భాగంగా అమిరంలోని శాసనసభ డిప్యూటీ

రైసు మిల్లులో రేషన్ బియ్యం పట్టివేత..!

గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని ఓ రైసు మిల్లు బంకర్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 12 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పౌర సరఫరాలశాఖ అధికారి దేవరాజ్, తహసీల్దారు ప్రసాదరావు తెలిపిన

చిలకలూరిపేటలో మాజీమంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ…!

చిలకలూరిపేట వైసీపీ ఇంచార్జ్‌గా మళ్లీ మాజీమంత్రి విడదల రజినిని నియమించారు జగన్. దీంతో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన దారి తాను చూసుకునేందుకు రెడీ అవుతున్నారట. ఆ మధ్య విడదల రజిని జనసేన వైపు

‘చంద్రబాబు’ వ్యూహం ఇదేనేమో…!?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆశించిన రీతిలో పనిచేయలేదనే భావన వారిలో ఉంది. ముఖ్యంగా గతంలో తమను వేధించిన వైకాపా నాయకులు, కార్యకర్తల విషయంలో ముఖ్యమంత్రి

ప్రభుత్వ స్కీం వర్కర్లకు 26 వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి ఏఐటియుసి డిమాండ్…!

దేశవ్యాప్తంగా ఆశా, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని పిలుపులో భాగంగా ఏఐటియుసి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి