Mahaa Daily Exclusive

వరంగల్ విమానాశ్రయం పై సీఎం సమీక్ష …!

వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంగా ఎదగడానికి వీలుగా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారు సూచించారు. వ‌రంగ‌ల్ విమానాశ్ర‌య భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్య‌మంత్రి

భూ భారతికి గవర్నర్ ఆమోదం…!

భూభారతి చట్టం అమలుకు దారి తీసిన ప్రతి అడుగు చారిత్రాత్మకమే. ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ ఎన్నికల సమయంలో ప్రతీ సభలో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లే దానిని విసిరేయగా, రెవెన్యూ శాఖా మంత్రి

భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరం గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి – వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఈ ఘటనలో భక్తులు మృతిచెందడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. తొక్కిసలాటలో గాయపడ్డవారికి

తిరుపతిలో గతంలో ఇటువంటివి జరగలే కూటమి ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలి – మాజీ మంత్రి రోజా

తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆరుగురు చనిపోయారన్నారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలేనంటూ ఆమె విమర్శించారు.

ప్రభుత్వ వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగింది బాధ్యులపై చర్యలు తీసుకోవాలి – మాజీ మంత్రి అంబటి రాంబాబు

తిరుపతి ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం వల్లే తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా

తిరుపతి ఘటన బాధాకరం ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి – వైఎస్ షర్మిల

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతిచెందడం బాధాకరమని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా(ఎక్స్)లో పోస్ట్ పెట్టారు. గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన

కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్ బావ, బామ్మర్ది కలిసి ఎన్నో కుంభకోణాలకు పాల్పడ్డారు -ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

కేటీఆర్ సైనికుడు కాదు… ఒక యువరాజు అంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘మాకు డబ్బు వ్యామోహం లేదు అని

కేటీఆర్ సైనికుడు కాదు… ఒక యువరాజు మరోసారి తెలంగాణ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టొద్దు కేటీఆర్ – ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

టీఆర్ సైనికుడు కాదు… ఒక యువరాజు అంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘మాకు డబ్బు వ్యామోహం లేదు అని

4 ప్రశ్నలను 40 రకాలుగా అడిగారు – ఏసీబీ విచారణపై కేటీఆర్​

4 ప్రశ్నలను 40 రకాలుగా అడిగారు – ఏసీబీ విచారణపై కేటీఆర్​ .. ఆరున్నర గంటలపాటు విచారణ – రేవంత్ చెప్పిన ప్రశ్నలనే అడిగారు – ఎపుడు పిలిచినా విచారణకు వస్తానని వెల్లడి సుప్రీంలో

మీ తప్పులకు మేం తిట్లు తింటున్నాం అధికారులపై పవన్ కల్యాణ్ పైర్…!

తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ తప్పులకు మేం తిట్లు తింటున్నామంటూ ఆయన సీరియస్ అయ్యారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని గురువారం