విజయవాడలో ప్రయాణికుల రద్దీ కిటకిటలాడుతున్న బస్టాండ్, రైల్వేస్టేషన్…!

విజయవాడ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండుగ కోసం ప్రజలు ఊరేళ్లేందుకు ప్రయాణ ప్రాంగాణాలకు చేరుకోవడంతో అవి ప్రయాణికులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇచ్చిన నేపథ్యంలో
కేటీఆర్ విచారణ నిద్రపొయిన అడ్వకేట్ ….!

అడ్వకేట్ ఉంటేనే విచారణకు వెళ్తానని అన్నారు.. అడ్వకేట్ కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కారు. అయితే, ఎంతో ధైర్యంగా ఉంటుంది అని కేటీఆర్ భావిస్తే నిద్రపోయి ఆయననే షాక్ కు గురిచేశారు. చివరకు నిద్రపోతున్న
వేగంగా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్సైట్ – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఇందిరమ్మ లబ్దిదారులకు మరింత పారదర్శకమైన సేవలను అందించాలనే లక్ష్యంతో ఫిర్యాదుల కోసం ఇందిరమ్మ ఇండ్లు గ్రీవెన్స్ మాడ్యూల్ను తీసుకురావడం జరిగిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం
హైదరాబాద్ కు మరో ప్రతిష్టాత్మక కంపెనీ హెల్త్ కేర్ లో ఎలి లిల్లీ పెట్టుబడులు..!

హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయనున్నట్టు ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ ప్రకటించింది. డిజిటల్ వ్యూహాన్ని పటిష్ఠం చేసుకుని మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలుగా 1,000కి పైగా నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపింది.
