Mahaa Daily Exclusive

ఆదిమహావిష్ణువును దర్శించుకున్న ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి దంపతులు …!

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని దేవలమ్మనాగారం గ్రామంలో స్వయంభుగా వెలసిన ఆది మహా విష్ణు దేవస్థానం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు, దేవాలయ రాజగోపురం, శిఖర ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఆలయం కమిటీ ఆహ్వానం

మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సు…!

వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం దేశాయ్ పేట్ లోని సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించిన కంది శ్రీ‌నివాస రెడ్డి…!

పేద‌ల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌ని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన, బాధ‌ప‌డాల్సిన‌ అవ‌స‌రంలేద‌ని ఆయ‌న భ‌రోసా క‌ల్పించారు. పట్టణంలోని కొలిపుర కాల‌నీకి

ఫార్మసిటీ భూ నిర్వాసితులకు ఇంటి స్థలాలు అభ్యంతరాల స్వీకరణ ఆర్డీఓ అనంతరెడ్డి….!

ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇంటి స్థలాల పట్టాలు అందించనున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ పరిధి యాచారం మండలంలోని కుర్మిద్ద, నానక్ నగర్, మేడిపల్లి, తాడిపర్తి గ్రామాలలో ఫార్మాసిటీ భూ నిర్వాసితులకు

ఘనంగా సీనియర్ న్యాయవాది జన్మదిన వేడుకలు…!

ల్బీనగర్ కు చెందిన సీనియర్ న్యాయవాది ఎమ్ ఇంద్రసేనారెడ్డి 72వ జన్మదిన వేడుకలు ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డి శిష్యులు అయిన న్యాయవాదులు బార్ కౌన్సిల్ మెంబర్స్ జి,రామారావు, అనంత్ సేనారెడ్డి,దండెం

తులేకలాన్ లో ఉర్సు ఉత్సవాలు….!

మదార్స సాహెబ్ దర్గా ఉర్సు ఉత్సవాలు తులేకలాన్ గ్రామంలో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామంలో మదార్ సాహెబ్ దర్గా ఉర్సు ఉత్సవాలలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్

శాంతి సౌభ్రాతృత్వం పెంపొందించేవే పండుగలు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి

ప్రజల మధ్యన ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించడానికి పండుగలు దోహదం చేస్తాయని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామంలో మదార్ సావుల దర్గా పునరుద్ధరణ

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి -సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బ్రహ్మయ్య

ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ. 18 వేల వేతనం నిర్ణయించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆశ వర్కర్ల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంప్

ఊరికి వెళ్లే ప్రజలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు -పోలీస్ కమిషనర్ కేపివీ రాజ్

సంక్రాంతి పండగ సందర్భంగా సొంత ఊరికి వెళ్ళే ప్రజలకు దొంగతనాల నివారణ గురించి, ఇబ్రహీంపట్నం పోలీస్ కమిషనర్ కేపివీ రాజ్ ముఖ్య సూచనలు చేశారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయం పరిధిలోని ప్రజలు సంక్రాంతి పండుగ

గంజాయితో యువత భవిష్యత్ చిత్తవుతుంది – ఎస్సై వెంకటేశ్వర్ రావు

గంజాయి వంటి మత్తు పదార్థాలతో యువత భవిష్యత్ నాశనమవుతుందని ఎస్సై వెంకటేశ్వర్ రావు తెలిపారు. శుక్రవారం ములుగులోని బండారుపల్లి రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు గంజాయి, ఇతర మత్తు పదార్థాలు ఉన్నాయా అని