దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్.. ఎఫ్ఐఆర్ నమోదు..

దగ్గుబాటి ఫ్యామిలీకి టాలీవుడ్లో మంచి పేరు ఉంది. ఎక్కువగా కాంట్రవర్సీలు లేని హీరోలు దగ్గుబాటి ఫ్యామిలీలోనే కనిపిస్తారు. అలాంటి ఫ్యామిలీపై ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం అందరికీ షాకిస్తోంది. ఫ్యామిలీ బిజినెస్కు సంబంధించిన విషయంలో హైకోర్టు
గేమ్ ఛేంజర్ పై దిల్ రాజు ఎమోషనల్ ట్వీట్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు దక్కించుకున్నారు దిల్ రాజు (Dilraju). డిస్ట్రిబ్యూటర్ గా ప్రయాణం మొదలుపెట్టిన దిల్ రాజు, నేడు ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్’ పై పలు సక్సెస్ఫుల్
పదో తరగతి అమ్మాయిల బట్టలు విప్పదీసిన ప్రిన్సిపాల్.. ఎందుకంటే..?

పాఠశాలలో విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పడం కోసం గురువులు వారిని దండించవచ్చు. వారికా అధికారం, బాధ్యతలు ఉన్నాయి. కానీ ఆ దండన.. ఆ శిక్ష మితిమీరితే ఆ ఉపాధ్యాయునికే కళంకం. తాజాగా ఒక స్కూల్ ప్రిన్సిపాల్
మహా కుంభమేళకు భారీ ఏర్పాట్లు.. భద్రతా ఏర్పాట్లు తెలిస్తే షాక్ అవుతారు.

ప్రపంచంలోనే అతిపెద్ద జనసమూహంగా రికార్డులు సృష్టించే మహా కుంభమేళకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 న ముగిసే ఈ కార్యక్రమంలో దాదాపు
ఏపిలో క్యూఆర్ కోడ్ లతో నూతన రేషన్ కార్డులు..

ఏపీలో త్వరలోనే నూతన రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. నవ దంపతులకు కొత్త కార్డులు జారీ చేయనుండగా, పేర్ల మార్పు చేర్పులకు అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు
జగన్ జైలుకెళ్లడం ఖాయం.. ఏ ఒక్కరినీ వదిలేది లేదన్న రఘురామ కృష్ణరాజు..

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. తనను చిత్రహింసలకు గురిచేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరన్నారు. ఒక్కొక్కరుగా జైలుకెళ్లడం
జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సమావేశం..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల ఎంపిక అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. GHMC కార్యాలయంలో జరిగిన భేటీలో.. మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ
తెలంగాణలోకి కొత్త మద్యం బ్రాండ్లు..! సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

తెలంగాణ రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులను తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి,
రైతు భరోసా మార్గదర్శకాలు జారీ.. ఆ పట్టాదారులు కూడా అర్హులే..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం- రైతు భరోసా అమలు దిశగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన అన్నదాతలందరికీ శుభవార్త
మంత్రుల ఎదుటే కొట్టుకున్న తెలంగాణా ఎమ్మెల్యేలు.. ఉద్రిక్తత..!

తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు రెండు పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. తాజాగా కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశం రసాభాసగా
