Mahaa Daily Exclusive

అభిషేక్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న జగన్ దంపతులు, పార్టీలకతీతంగా తరలివచ్చిన నేతలు…!

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు, వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి, యువనేత డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి అంతక్రియలు పూర్తయ్యాయి. అభిషేక్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బెంగుళూరు నుంచి

బాధిత కుటుంబానికి జనసేన చేయూత…!

అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఆర్థిక, అనారోగ్య కారణాలతో సతమతమవుతున్న ప్రగడ బాబుజీ కుటుంబానికి తిమ్మాపురం జనసైనికులు చేయుతను అందించి అండగా నిలిచారు. శానాపతి బాబురావు (మాష్టారు) ఆధ్వర్యంలో దాతల

లింగరాజు పాలెంలో కొవ్వొత్తులతో నిరసన అల్లూరి విగ్రహాన్ని ధ్వంసం చేసినవారిని శిక్షించాలని డిమాండ్…!

అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం లింగరాజు పాలెం గ్రామంలో గత నెల 31న అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీనిపై లింగరాజుపాలెం గ్రామానికి చెందిన క్షత్రియ సేవా

13న హోం మంత్రి స్వగృహం వద్ద సంక్రాంతి సంబరాలు…!

పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలో హోం మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. ఈ నెల 13న సోమవారం ఉదయం భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభం

సమ్మె విరమించిన ఏపీఎండీసీ కార్మికులు…!

ఏపీఎండీసీ కార్మిక సంఘాల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఓబులవారిపల్లె మండలం ముక్క వారిపల్లెలోని కుడా

మెప్మా ఆర్పీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి…!

మెప్మా ఆర్పీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ కడప జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు వేణుగోపాల్ డిమాండ్ చేశారు. శనివారం ఎస్టీయూ కార్యాలయంలో మెప్మా ఆర్పీల సమావేశం కళావతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా

బన్నీకి బిగ్ రిలీఫ్ ఆదివారం హాజరు నుంచి మినహాయింపు…!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో కొంత ఊరట లభించింది. సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు షరతులను విధించింది. తాజాగా

పండగ పూట ఆర్టీసీ అడ్డగోలు నిలువు దోపిడి….!

సంక్రాంతి పండగ పూట నగరం పల్లెబాట పట్టింది. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రయాణికుల సౌరక్యార్థం టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడిపిస్తోంది. స్పెషల్ బస్సుల్లోనూ సాధారణ చార్జీలనే

గోషామహల్ స్టేడియంలోనే ఉస్మానియా ఆస్పత్రి అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…!

నెలాఖరులోగా కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై శనివారం తన నివాసంలో రేవంత్ రెడ్డి అధికారులతో

సిద్దిపేటలో తీవ్ర విషాదం…!

సంక్రాంతి సెలవుల వేళ సిద్దిపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా విహారానికని వెళ్తే అది కాస్త తీరని విషాదంగా మారింది. కొండపోచమ్మ సాగర్‌కు విహారానికి వెళ్లిన ఐడుగురు యువకులు సెల్ఫీ కోసం నీళ్లలో దిగగా