Mahaa Daily Exclusive

పండగ తర్వాత మంత్రివర్గ విస్తరణ ,ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన కూడా అప్పుడే…!

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక కామెంట్స్ చేశారు. అలాగే కాంగ్రెస్‌లో చేరికలు కూడా జోరుగా ఉంటాయన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ప్రకటన ఉంటుందన్నారు. శనివారం మీడియాతో చిట్

ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ట్రంప్‌ను ఓడించేవాడిని : జో బైెడెన్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ చేతిలో కమలా హారిస్‌ ఓటమిపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోటీల్లో తాను ఉంటే కచ్చితంగా ట్రంప్‌ను ఓడించేవాడినని విశ్వాసం వ్యక్తం చేశారు.

పదవ తరగతితో అగ్ని వీర్ ఉద్యోగాలు మొదలైన దరఖాస్తు ప్రక్రియ…!

అగ్నివీర్ వాయు ఉద్యోగాల్లో చేరాలని అనుకునే వారికి ఇదే మంచి అవకాశం. దేశ వాయు సేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత ఉన్న వారు వెంటనే దీనిని సద్విని

13నుంచి 15 వరకు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్….!

అంత‌ర్జాతీయ వేడుక‌కు హైద‌రాబాద్ సిద్ద‌మ‌వుతోంది. సంక్రాంతి పండ‌గ సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13, 14, 15వ తేదీలలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 7వ అంత‌ర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివ‌ల్ ను నిర్వ‌హించేందుకు ప‌ర్యాట‌క,

ఏఎన్ఎన్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ….!

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఎస్సై కొప్పుల తిరుపతిరావు ఆదివాసి సంఘాల నాయకులు శనివారం ఏఎన్ఎన్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.అనంతరం ఎస్ఐ , ఆదివాసీ నాయకులు కొర్స నరసింహమూర్తి, ఉయిక శంకర్,పూనెం సాయి, మాట్లాడుతూ…

తిరుపతిలో చిరుత కలకలం సైన్స్ సెంటర్ వద్ద వ్యక్తిపై దాడి…!

తిరుపతిలోని జూపార్క్ రోడ్ లో చిరుతపులి కలకలం రేగింది. ఇక్కడి సైన్స్ సెంటర్ వద్ద చిరుతపులి ఓ వ్యక్తిపై దాడి చేసింది. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చిరుత బారినపడిన

భువనగిరిలో ఉద్రిక్తత బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి…!

యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్‌ నాయకులు దాడికి దిగారు. బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా

మహిళా, శిశు సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం…!

దేశంలోని ఏ రాష్ట్రం అమలు చేయని విధఁగా మహిళా, శిశు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను చేపట్టిందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రంలో ని

గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకమైనది – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ప్రపంచ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కర్నూలు జిల్లా పర్యటన లో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. 14 నెలల తర్వాత షమీ రీ ఎంట్రీ….

ఇంగ్లాండ్‌తో ఈ నెల 22న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ జరుగనున్నది. స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ శనివారం జట్టును ప్రకటించింది. అయితే, ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కు 14 నెలల