సంక్షేమ పథకాల అమలుపై సమీక్షా సమావేశం….!

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా పథకాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు జాబితా తయారీ ప్రక్రియ వేగవంతంగా చేయాలని జిల్లా అదనపు
శబరిమల యాత్రలో ఓరుగల్లు వాసులు…!

గ్రేటర్ వరంగల్ నగరం 28వ డివిజన్ కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు గందె నవీన్ కుమార్ శిష్య బృందంతో కలిసి శబరిమలకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శబరిమలై యాత్రలో భాగంగా
ఏఎన్ఎన్ ఛానెల్ దూసుకెళ్లాలి , నూతన క్యాలెండర్ ఆవిష్కరణ – వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి

ప్రముఖు ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ఛానెల్ నెంబర్ వన్ గా దూసుకెళ్లాలంటూ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆకాంక్షించారు. శనివారం జిల్లా కేంద్రంలోని తిరుమల హిల్స్ లో ఏఎన్ ఎన్ (అమ్మ న్యూస్) నూతన సంవత్సర
అభివృద్ధిలో 22వ డివిజన్ ముందంజ కార్పొరేటర్ కు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు …!

వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం 22వ డివిజన్ గ్రేటర్ లోనే ఈ డివిజన్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ప్రస్తుతం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు
సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపిన పద్మశాలీలు వరంగల్ లో భారీ ర్యాలీ …!

టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు గూడూరి శ్రీనివాస్ పిలుపు మేరకు శనివారం వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు. చేనేత కార్మికులకు వరాల జల్లు కురిపించిన నేపథ్యంలో ర్యాలీని నిర్వహించి ముఖ్యమంత్రి
వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం…!

తూర్పు నియోజకవర్గంలోని ఎంజీఎం ఎదురుగా ఉన్న ఐఎంఏ హాల్ నందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు అధ్యక్షతన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య
కాకతీయ జూలాజికల్ పార్కులో నూతన ఎంక్లోజర్స్ ప్రారంభించిన మంత్రులు కొండా , పొన్నం…!

నగరంలోని కాకతీయ జూలాజికల్ పార్క్ లో నూతనంగా రెండు రాయల్ బెంగాల్ టైగర్స్ కోసం ఏర్పాటు చేసిన ఎన్ క్లోజర్ హాగ్ డీర్ బార్కింగ్ డీర్ల ఎంక్లోజర్స్ అడవి దున్నల ఎంక్లోజర్స్ ను రాష్ట్ర
12 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్ 21 బస్సులపై కేసు నమోదు విజయవాడ హైవేపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు

సంక్రాంతి పండుగ సందర్బంగా సొంత ఊర్లకు ప్రయాణికులు బయలుదేరి వెళ్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆర్టీఏ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి
మున్సిపల్ కార్మికులకు ఒకే పూట పని విధానం కల్పించాలి –సీఐటీయూ రంగారెడ్డి జిల్లా నాయకులు ఏర్పుల నర్సింహా

జనవరి 11, మహా: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఉన్నట్లుగానే పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు ఒకే పూట పని విధానం అమలు చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా నాయకులు ఏర్పుల నర్సింహా
యుజ్వేంద్ర చహల్తో డేటింగ్ వార్తలపై స్పందించిన ఆర్జే మహ్వాష్…!

గత కొద్ది రోజుల నుంచి టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ తన భార్య ధనశ్రీతో విడిపోతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు..
