అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా…!

ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా పోటీ చేస్తుంది. తమ అభ్యర్థుల తొలి జాబితాను ఆ
చలి తీవ్రత ఎక్కువగా ఉంది.. జాగ్రత్తలు తీసుకోండి జర్నలిస్టులకు ప్రధాని మోదీ సలహా….!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా కీలక సూచన చేశారు. ప్రస్తుతం చలికాలం దృష్ట్యా అనారోగ్యం బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జర్నలిస్టు మిత్రులకు ఆయన సూచించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో
రైల్వేస్టేషన్లో కూలిన పైకప్పు శిథిలాల కింద చిక్కుకున్న కూలీలు…!

ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ రైల్వేస్టేషన్లో నిర్మాణంలో ఉన్న ప్రవేశద్వారం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడే నిర్మాణ పనులు చేస్తున్న పలువురు కూలీలు ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనపై సమాచారం అందిన
బొగ్గు గని నుంచి మరో 3 మృతదేహాలు వెలికితీత…!

వరదలు ముంచెత్తిన అస్సాంలోని బొగ్గు గని వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అందులో నుంచి మరో మూడు మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఆ బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికుల్లో మరణించిన వారి సంఖ్య నాలుగుకు
బీజేపీ సీఎం అభ్యర్థిగా రమేశ్ బిధూరీ..?

ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఢిల్లీ సీఎం అతిషి సింగ్, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరీనే బీజేపీ
ఉద్ధవ్ ఠాక్రే నాకు శత్రువు కాదు.. మిత్రుడు – మధ్యప్రదేశ్ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాక్రే తనకు అత్యంత సన్నిహుతుడని, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే తనకు శత్రువు కాదు.. మిత్రుడని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన
