భారత నేవీ అమ్ముల పొదిలో అత్యాధునిక యుద్ధనౌకలు.. !

మూడు ప్రధాన నౌకాదళ యుద్ధనౌకలను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. INS సూరత్, INS నీలగిరి, INS వాఘ్షీర్లను దేశానికి అంకితం చేయడం, రక్షణ తయారీ, సముద్ర భద్రతలో
విశాఖలో వివాహిత ఆత్మహత్య..!

కనుమ పండుగ వేళ విశాఖ(Vizag)లో విషాదం చోటు చేసుకుంది. ఒంటికి నిప్పు అంటించుకొని ఓ వివాహిత ఆత్మహత్య(Suicide)కు పాల్పడింది. లక్ష్మీ ప్రసన్న అనే మహిళ ఏడాది కాలంగా వివాదాల కారణంగా తన భర్తతో దూరంగా
50వ వసంతంలోకి అడుగు పెట్టిన అన్నపూర్ణా స్టూడియోస్..!

అలనాటి మేటి నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ నేటితో 50 వసంతాలను పూర్తి చేసుకున్నది. ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ గొప్పతనం, అసలు ఇది ఎలా మొదలైంది. ఇంత వరకు
ప్రాణాల మీదకు తెస్తున్న చైనా మాంజా..

చైనా మాంజా చాలా ప్రమాదకరంగా మారింది. ఈ మాంజా కారణంగా పలు చోట్ల మరణాలు సంభవించగా మరికొన్ని చోట్ల చాలామంది గాయాల పాలయ్యారు. తాజాగా నారాయణగూడ ఫ్లై ఓవర్ నుంచి తిలక్ నగర్ వెళ్తుండగా
కోటి రూపాయల కోడి పందెం..!

సంక్రాంతి పండుగంటే పిండివంటలూ, రంగవల్లులూ ఎంత ఫేమస్సో.. కోడిపందేలు కూడా అంతే ఫేమస్. కోడిపందేల బరులు, కోడిపుంజులు.. ఆ హడావిడి మామూలుగా ఉండదు. ఇక ఈసారి కోస్తాంధ్ర మాత్రమే కాదు రాయలసీమలోనూ కోడిపుంజులు కూతపెట్టాయి..
చిత్తూరు జిల్లా రంగంపేట లో ప్రారంభమైన జల్లికట్టు..!

చిత్తూరు జిల్లా రంగంపేటలో పౌరుషాలపట్టు.. జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజున జల్లికట్టు వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జల్లికట్టు కోసం సిద్ధం చేసిన కోడెద్దులు గ్రామ వీధుల్లో రంకెలు
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రేపు ఈడీ విచారణకు కేటీఆర్..!

ఏసీబీ FIR ఆధారంగా ఈడీ విచారణ కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా రూ.55 కోట్ల బదిలీ చేశారని ఆరోపణ ఈ కేసులో A1గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా ఉన్న
RSS చీఫ్ ఒక టెర్రరిస్టులా మాట్లాడుతున్నారు : షర్మిల

RSS చీఫ్ ఒక టెర్రరిస్టులా మాట్లాడుతున్నారు, వీళ్లు చేస్తున్న దేశద్రోహ వ్యాఖ్యలను ప్రజలు గమనించాలి, బీజీపీ, RSS దేశ స్వాతంత్రం కోసం ఎలాంటి పోరాటాలు చేయలేదు, అందుకే 1947 లో కాకుండా రామ్ మందిర్
బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి…!

బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి ఘటనపై స్పందించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆఫీసుపై దాడి చేసిన వారిపై పోలీసులు చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసులను వెంట తీసుకొచ్చి
మహిళా క్రికెట్ లో స్మృతి మందాన రికార్డు….!

టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వన్డేల్లో అరుదైన రికార్డు సృష్టించారు. వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన భారత మహిళా క్రికెటర్గా రికార్డుకెక్కారు. కేవలం 70 బంతుల్లోనే ఆమె శతకం సాధించారు. రాజ్కోట్
