Mahaa Daily Exclusive

కాంగ్రెస్‌కూ కొత్త కార్పొరేట్ కార్యాలయం !

అధికారంలోకి వచ్చిన వెంటనే ఢిల్లీలో బీజేపీ అతి పెద్ద కార్యాలయాన్ని నిర్మించుకుంది. ఆ పార్టీకి విరాళాలు లెక్కలేనన్ని వస్తూంటాయి. ఓ రకంగా దేశంలో అన్ని పార్టీలకు వచ్చే విరాళాల కన్నా ఒక్క బిజేపీకి వచ్చే

మహా కుంభమేళాకు వెళ్లి వస్తున్న తెలంగాణ బస్సుకు ప్రమాదం..!

ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్ర లో విషాదం చోటుచేసుకుం ది. నిర్మల్ జిల్లాకు చెందిన యాత్రికులు ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్రకు వెళ్లారు. ప్రమాదావశాత్తు వారు ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకొని దగ్ధమైంది. అందులో ఒకరు సజీవదహనమయ్యారు. మిగతా వారిని

నర్సింగ్ మృతుల వివరాలు గుర్తించిన పోలీసులు?

హైదరాబాద్ –నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ జంటను గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. వివరాల్లోకి వెళ్తే.. పుప్పాల గూడలోని అనంతపద్మనా భ స్వామి ఆలయ

చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టులో భారీ ఊరట…!

స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన ధర్మాసనం ఈ కేసులో ఇప్పటికే చార్జ్ షీట్ ఫైల్ చేశారన్న రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాది ముకుల్ రోహత్గీ చార్ఝ్

✍️కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే..!

రాష్ట్రంలోని లక్షలాది ప్రజలు ఎప్పటి నుంచో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. వారందరికీ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ఈ నెల 26 అంటే, గణతంత్ర దినోత్సవం రోజు నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో

మంత్రి లోకేష్‌తో మంచు మనోజ్ భేటీ …!

హీరో మంచు మనోజ్ బుధవారం నారావారిపల్లెకు చేరుకున్నారు. విద్య, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌తో మంచు మనోజ్ భేటీ అయ్యారు. కాగా.. గత రోజులుగా మంచు ఫ్యామిలీలో జరిగిన పరిణామాలు తీవ్ర రచ్చకు దారి