Mahaa Daily Exclusive

ఖోఖో వ‌ర‌ల్డ్ క‌ప్-2025 గెలిచిన భార‌త జ‌ట్టు స‌భ్యుల్లో ఆదిలాబాద్ త‌పాల ఉద్యోగి …!

సోమ‌వారం ఖోఖో ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ఆధ్వ‌ర్యంలో న్యూ ఢిల్లీలో భార‌త్ , నేపాల్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన అంత‌ర్జాతీయ ఖోఖో ఫైన‌ల్ లో వ‌ర‌ల్డ్ క‌ప్ సొంతం చేసుకున్న భార‌త జ‌ట్టులో ఆదిలాబాద్

తెలంగాణకు భారీ పెట్టుబడులు..వేల కోట్లతో పలు కంపెనీల ఒప్పందాలు…!

తెలంగాణలో రెండు తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు యూనిలివర్ కంపెనీ ముందుకొచ్చింది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం రెండో రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. తెలంగాణ

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకాన్ని ఆవిష్కరించిన – డాక్టర్ గురవారెడ్డి

ప్రముఖ పాత్రికేయులు, మ్యూజికాలజిస్ట్, హాసం సంపాదకులు స్వర్గీయ రాజా రాసిన ఆపాతమధురం -2 పుస్తకాన్ని ఆయన కుమార్తెలు శ్రేష్ఠ, కీర్తన ప్రచురించారు. ఈ పుస్తకావిష్కరణ సభ మంగళవారం జరిగింది. ఆపాతమధురం -2 పుస్తకాన్ని డాక్టర్

తొందరగా కట్టారు నిబంధనలు పాటించలేదు కాళేశ్వరంపై కమిషన్ కీలక వ్యాఖ్యలు…!

కాళేశ్వరం అవకతకల విచారణకు ఏర్పడిన కమిషన్ ముందు రాష్ట్ర ఆర్ధికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రామకృష్ణారావు సమావేశమయ్యారు. కాళేశ్వరం కార్పొరేషన్ – లోన్స్ – ప్రాజెక్టు డిజైన్ లు, బడ్జెట్ కేటాయింపుల అంశాలపై కమిషన్ ప్రశ్నల

అమెరికాలోని భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్…!

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే డొనాల్డ్ ట్రంప్.. అక్రమ వలసదారులపై బహిష్కరణ విధించడం.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై పని మొదలుపెట్టారు. అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న ఇతర దేశాల పౌరులను అందర్నీ గుర్తించి.. వారిని తిరిగి

ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు…!

సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న ఆయనకు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు

తెలంగాణ మహిళా కమిషన్ కు సారీ చెప్పిన వేణుస్వామి…!

తెలంగాణ  మహిళా కమిషన్ కు వేణుస్వామి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. హీరో నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గతంలో నాగచైతన్య, శోభిత లు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని

గర్భగుడిలో పాట చిత్రీకరణ వివాదంలో సింగర్ మధుప్రియ…!

ఏపీలోని శ్రీకాళహస్తి కాలభైరవ స్వామి ఆలయంలో రెండేళ్ల క్రితం ప్రైవేట్ ఆల్బమ్‌కు చెందిన ఓ పాటను చిత్రీకరించి ప్రముఖ సింగర్ మంగ్లీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సింగర్ మధుప్రియ కూడా

ఛత్తీస్ ఘడ్ – ఒడిషా సరిహద్దుల్లో ఎన్ కౌంటర్…!

ఛత్తీస్​గఢ్​- ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్​కౌంటర్​లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. మావోల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాల్లో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా 1000 మందికిపైగా కలిసి

గ్రేటర్ మేయర్‌కు పదవి గండం బీఆర్ఎస్ కీలక నిర్ణయం…!

బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్