Mahaa Daily Exclusive

స్పెషల్ CS రామకృష్ణారావుపై ప్రశ్నల వర్షం.. లోన్లు, డిజైన్లు, బడ్జెట్ చూట్టే క్వశ్చన్స్..!

కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. సంక్రాంతి హాలీడేస్ తర్వాత మంగళవారం నుంచి కమిషన్ విచారణను పున : ప్రారంభించింది. మంగళవారం ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటన్నర

మాజీ సర్పంచులు అల్లాడుతున్నారు ఇకనైనా పెండింగ్ బిల్లులు చెల్లించండి – కేంద్ర మంత్రి బండి సంజయ్

రాష్ట్రంలో మాజీ సర్పంచులంతా పెండింగ్ బిల్లులు రాక అల్లాడుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్దం చేశారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వారి ఆవేదనను అర్ధం చేసుకుని వెంటనే

చిలుకూరు ఆలయంలో ప్రియాంకా చోప్రా …!

ప్రముఖ హాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా హైదరాబాద్‌ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మంగళవారం సందర్శించారు. సంబంధిత ఫొటోలను సోషల్‌ మీడియాలో ఇన్​స్టాగ్రామ్​ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ బాలాజీ ఆశీస్సులతో కొత్త

దావోస్‌లో చంద్రబాబు బృందం బిజీబిజీ…!

ఏపీ సీఎం చంద్రబాబు బృందం దావోస్ లో బిజీబిజీగా చర్చలు జరుపుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త్ లక్ష్మీ మిత్తల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రాంమోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేశ్, భరత్, అధికారులు భేటీ

తెలంగాణలో రాకెట్ తయారీ స్కైరూట్ తో సర్కార్ ఒప్పందం గర్వకారణమన్న – సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాకెట్ తయారీ కేంద్రం కాబోతోంది. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ పెట్టుబడుల వేటలో దూకుడుగా విజయాలు సాధిస్తోంది. తెలంగాణకు ఇప్పటికే యూనీలీవర్ సంస్థ నుండి పెట్టుబడులు రాగా, మరో కీలక

రాష్ట్రంలో 4098 గ్రామాలలో గ్రామసభలు సక్సెస్..!

రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన గ్రామ సభల్లో గతంలో ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోనివారు కూడా ఇప్పుడు చేసుకోవాలని రాష్ట్ర ఉప

పవన్ కళ్యాణ్ ‘జనసేన’కు ఈసీ గుడ్‌న్యూస్…!

పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు

ఈటల ఆగ్రహావేశం రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంపచెల్లు….!

రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ చేయి చేసుకోవడం సంచలనంగా మారింది. జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ ఏకశిల నగర్‌లో ఎంపీ పర్యటించారు. ఓ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ పేదల భూములు కబ్జా

రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం – మల్లికార్జున్ ఖర్గే

పౌరులు తమ భద్రతకు భరోసా ఇచ్చినట్లే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కోరారు. మంగళవారం బెలగావిలో జరిగిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’