Mahaa Daily Exclusive

పారిశ్రామిక రంగ అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి – జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్

పార్వతీపురం మన్యం జిల్లా పారిశ్రామిక రంగ అవకాశాలు ఉన్న వాటిపై ప్రత్యేక దృష్టిని సారించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పర్యాటక, ఆతిథ్య రంగాన్ని పారిశ్రామిక రంగంగా గుర్తించాలని పారిశ్రామిక

రూ. 45,500 కోట్ల పెట్టుబడులు దావోస్ వేదికపై కొత్త రికార్డు…!

రూ. 45,500 కోట్ల పెట్టుబడులు దావోస్ వేదికపై కొత్త రికార్డు తెలంగాణకు భారీ ఒప్పందం వెల్లువలా రాష్ట్రానికి పెట్టుబడులు   మహా: దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై తెలంగాణ మరో కొత్త రికార్డు

అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు  సన్న బియ్యం ఇవ్వబోతున్నాం…!

అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు సన్న బియ్యం ఇవ్వబోతున్నాం సీఎం రేవంత్ ఆలోచనను అందరూ అభినందించాలి తప్పుదోవ పట్టిస్తున్నవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే కొత్త రేషన్

సివిల్స్ 2025 నోటిఫికేషన్ విడుదల…!

సివిల్స్ 2025 నోటిఫికేషన్ విడుదల   979 పోస్టులను గుర్తించిన యూపీఎస్సీ   – ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తుల స్వీకరణ   ఢిల్లీ, మహా సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2025కు సంబంధించిన

బార్కోడ్ బ్యాచ్..!

బార్కోడ్ బ్యాచ్.. – తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోతున్న ముఠా. – ఆఫర్ల పేరుతో మోసగాళ్ల వల. – చైన్లపై ప్రశ్నిస్తే ప్రాణహానీ బెదిరింపులు. -యువతను టార్గెట్ చేస్తున్న ముఠా ఖమ్మం, జనవరి 22 ,మహా.

ఫలించని పోలీసుల వేట బీహార్ పారిపోయిన కాల్పుల కేసు నిందితులు.

ఫలించని పోలీసుల వేట   బీహార్ పారిపోయిన కాల్పుల కేసు నిందితులు   రెండు రాష్ట్రాలను వడపోస్తున్న పోలీసులు   హైదరాబాద్, మహా : అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో నిందితుల కోసం పోలీసుల వేట

ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి మహిళలకు సత్వర సేవలందించాలి – రాష్ట్ర మంత్రి సీతక్క

ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, న్యాయబద్ధంగా రావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తామంటూ మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. బుధవారం సచివాలయంలో తన చాంబర్ లో తెలంగాణ గెజిటెడ్

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం…!

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం 15 మంది ప్రయాణికులు మృతి! 40 మందికి పైగా గాయాలు మహా: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ ప్రయాణికులపై ట్రైన్

ఆటో డ్రైవరన్నా థ్యాంక్స్…!

ఆటో డ్రైవరన్నా థ్యాంక్స్.. సైఫ్ ను ఆసుపత్రికి తరలించిన భజన్ సింగ్ నెట్టింటా ఫొటో వైరల్ ప్రశంసిస్తున్న నెటిజన్స్ ముంబై: దుండగుడి దాడిలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు

తెలంగాణలో డ్రైపోర్టును నిర్మిస్తాం మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో డ్రైపోర్టును నిర్మిస్తాం   తీరప్రాంతం లేని లోటును పూడ్చుతాం   … మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం చేస్తాం   :  రేవంత్ రెడ్డి   డ్రైపోర్టును నిర్మించి వేర్ హౌస్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్న