Mahaa Daily Exclusive

బిఆర్ఎస్ రైతు మ‌హాధ‌ర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్…!

మహా : న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రైతు మ‌హాధ‌ర్నాకు హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది. ఈ నెల 28న న‌ల్ల‌గొండ క్లాక్ ట‌వ‌ర్ సెంట‌ర్‌లో రైతు ధ‌ర్నా నిర్వ‌హించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీకి కోర్టు గ్రీన్

54 మంది మంత్రుల‌తో క‌ల‌సి పుణ్య స్నానం చేసిన  యుపి సిఎం యోగి ఆదిత్య‌నాథ్…!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సహా 54 మంది రాష్ట్ర మంత్రులు మహా కుంభమేళా నేపథ్యంలో త్రివేణి సంగమం వద్ద నేడు పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు

కూల్చివేతలను అడ్డుకున్న ఎమ్మెల్యే దానం…!

  హైదరాబాద్ సిటీ, మహా సిటీలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆక్రమణల కూల్చివేతలను స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అడ్డుకున్నారు. బల్దియా, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఖైరతాబాద్‌లోని షాదాన్ కాలేజీ ఎదురుగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణల కూల్చివేతలు

దావోస్లోనూ అల్లు అర్జున్ టాపిక్  – సీఎం రేవంత్‌ రెడ్డి స్పందన

  హైదరాబాద్, మహా పుష్ప-2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్‌ అరెస్టైన ఆ తరువాత బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. తొక్కిసలాట ఘటన, తదనంతర

రాజకీయ నాయకుల ఫోటోలతో మోసాలు ..ఐఏఎస్‌నే బురిడీ కొట్టించాడు..!

హైదరాబాద్, మహా : దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న ఓ నేరగాడిని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఐఏఎస్‌కు బురిడీ కొట్టించటమే కాకుండా సీఎంవోల లాబీయింగ్ చేసి కోట్లు కొట్టేసిన కేటుగాడిని అదుపులోకి

ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి మహిళలకు సత్వర సేవలందించాలి – రాష్ట్ర మంత్రి సీతక్క

ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి మహిళలకు సత్వర సేవలందించాల హైదరాబాద్, మహా: ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, న్యాయబద్ధంగా రావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తామంటూ మంత్రి సీతక్క

99.1 కోట్లకు చేరిన భారత ఓటర్ల సంఖ్య..!

మహా, నేషనల్ బ్యూరో భారత్లో ఓటర్ల సంఖ్య 100 కోట్లకు చేరువైంది. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఓటర్ల సంఖ్యను ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది. దేశంలో మొత్తం 99.1 కోట్ల మంది ఓటర్లు

దావోస్‌లో అద్భుత దృశ్యం ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు…!

మహా: దావోస్ లో అద్భుతమైన సన్నివేశం చోటు చేసుకుంది. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పాల్గొన్నారు. అయితే, దేశం ఒక