Mahaa Daily Exclusive

బొత్స సత్యనారాయణకు వైఎస్‌ షర్మిల కౌంటర్‌…!

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఏపీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల గురువారం కౌంటర్‌ ఇచ్చారు. నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో.. రాష్ట్ర సంపదను దోచుకున్నది ఎవరో ప్రజలకు తెలుసునని వెల్లడించారు. ఐదేళ్లు కుంభకర్ణుడిలా

హైకోర్టులో వంశీకి ఎదురుదెబ్బ…!

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ వేశారు.

హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: కిషన్ రెడ్డి

అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో మీట్ గ్రీట్ కార్యక్రమంకు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్,

తెలంగాణ ప్రభుత్వానికి బండి సంజయ్‌ సవాల్‌…!

నిధుల కేటాయింపులపై చర్చకు రావాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. కేంద్రం ఏం ఇచ్చింది.. రాష్ట్రం ఏం చేసిందనే విషయంపై చర్చకు రావాలన్నారు. TGకి రూ.1.08 లక్షల కోట్లు కేటాయించామని,

కేసీఆర్ కుటుంబ అక్రమాలను బయటపెడితే చంపేస్తారా?: కోమటిరెడ్డి

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నుంచి ప్రాణభయం ఉన్నవారు ప్రభుత్వాన్ని సంప్రదించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడానికి బీఆర్ఎస్ కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి హత్యను ఖండిస్తున్నట్లు తెలిపారు. రూ.కోట్లు

పోలవరం పూర్తికి సహకరించాలని కేంద్రాన్ని కోరాం: చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు పూర్తికి అన్ని విధాలా సహకరించాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇవాళ ఢిల్లీలో పాటిల్‌తో భేటీ అనంతరం చంద్రబాబు మాట్లాడారు. ‘పోలవరం కాల్వలకు చేసిన ఖర్చును

అధికారులు సహకరించడం లేదు: ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ జీవీరెడ్డి

ఏపీలో 9 నెలలుగా ఫైబర్‌నెట్‌లో ఎలాంటి పురోగతి లేదని, ఒక్క కనెక్షన్‌ ఇవ్వలేదు, రూపాయి ఆదాయం లేదని రాష్ట్ర ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ జీవీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎండీ దినేష్‌కుమార్‌ పనితీరు సరిగా

షమీ అరుదైన రికార్డ్…!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ మహమ్మద్ షమీ అరుదైన రికార్డులను నెలకొల్పడు. బంగ్లా బ్యాటర్ జకేర్‌అలీ(68)ని అవుట్ చేసి.. 200వ వికెట్ మైలు రాయిని చేరుకున్నారు. ఇదే

జగన్‌కు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేదు: షర్మిల

బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాలకు అగ్రభాగం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని AICC చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. అన్ని పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. అసెంబ్లీకి వెళ్లి

కచ్చితంగా ఉపఎన్నికలు వస్తాయి, రెడీగా ఉండండి: కేసీఆర్

రాష్ట్రంలో త్వరలోనే ఉపఎన్నికలు వస్తాయని BRS చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు రాబోతోందని తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉపఎన్నికలు వస్తాయని, పార్టీ శ్రేణులు సిద్ధంగా