ఏడాది పాటు బీఆర్ఎస్ రజతోత్సవాలు: KTR

బీఆర్ఎస్ రజతోత్సవాలను ఒక సంవత్సరం పాటు పండుగలా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఇందు కోసం ఉద్యమ సహచరులతో, పార్టీ ముఖ్యులతో పలు కమిటీలను వారం రోజుల్లో ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో
రేవంత్ ను దేవుడిని చేసిన కుమారీ ఆంటీ…!

తెలంగాణ రాజకీయాల్లో తక్కువ టైంలో రాజకీయ చాణక్యంతో మొండి ధైర్యంతో పోరాడుతూ ఎదిగిన నేత రేవంత్ రెడ్డి. ఏకంగా తెలంగాణకు ముఖ్యమంత్రిగా అందరి ఆమోదంతో నామినేట్ అయ్యారు. తన ధైర్యసాహసాలతో ఇచ్చిన వాగ్దానాలతో ప్రజాదరణ
చంద్రబాబు నీ పోలీస్ సెక్యూరిటీ తగ్గించేస్తా.. మాజీ సీఎం జగన్ హెచ్చరిక…!

ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. గుంటూరు మిర్చియార్డులో రైతులను పరామర్శించేందుకు వెళ్లిన తనకు సెక్యూరిటీ ఇవ్వకపోవడంపై జగన్ మండిపడ్డారు. ఎళ్లకాలం టీడీపీ కూటమి అధికారంలో ఉండదని, తాము అధికారంలోకి వచ్చాక
మాజిల్లానిక్ క్లౌడ్ భారీ విస్తరణ ప్రణాళిక.. రూ. 400 కోట్లు, 3,500 ఉద్యోగాలు ..!

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీ సేవల సంస్థ మాజిల్లానిక్ క్లౌడ్ తెలంగాణలో భారీ ఎత్తున కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. భవిష్యత్తు ప్రణాళికలను వివరించేందుకు కంపెనీ ఫిబ్రవరి 17న హైదరాబాద్లోని ఓ హోటల్లో ప్రెస్మీట్ నిర్వహించింది.
ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు…!

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించాలని అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి బలమని పేర్కొన్నారు. బుధవారం ప్రజాసేవ భవన్ లో కార్యక్రమం
నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ…!

CM చంద్రబాబు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉ.9 గంటలకు కేంద్ర జల్ శక్తి మంత్రి CR పాటిల్తో సమావేశమై పోలవరానికి ఆర్థిక సాయంపై చర్చిస్తారు. 11 గంటలకు ఢిల్లీ CM రేఖా
నేడు ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం…!

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అక్కడి రామ్లీలా మైదాన్లో బీజేపీ అట్టహాసంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో గాయకుడు కైలాశ్ ఖేర్తో మ్యూజికల్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. 50మందికి
రత్నపేటలో ఛత్రపతి శివాజీ జయంతి…!

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా బోయినిపల్లి మండలం రత్నపేటలో మాజీ ఎమ్మెల్యే బుధవారం శివాజీకి విగ్రహానికి పూలమాల వేసి వారిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ..
పిల్లలకు మన పురాణాలు చెప్పాలి: మంత్రి లోకేశ్

పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వొద్దని, మన పురాణాలు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శివుడి గురించి వారికి చెప్పాలని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అందరం కలిసి మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. ‘ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలకు
RTCలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్…!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. RTCలో ఉద్యోగం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. ఇటీవల
