Mahaa Daily Exclusive

లిథియం ఎక్స్‌ప్లొరేషన్ విషయంలో భారత్-అర్జెంటీనా మధ్య కీలక ఒప్పందం…!

లిథియం ఎక్స్‌ప్లొరేషన్‌తో పాటు, గనుల రంగంలో పరస్పర సహకారం విషయంలో భారత్, అర్జెంటీనా దేశాల మధ్య బుధవారం ఢిల్లీలో కీలక ఒప్పందం జరిగింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, అర్జెంటీనాలోని

మిస్ వరల్డ్ లో భారత్…!

ప్రపంచ సుందరి పోటీలు మొదటిసారిగా 1951లో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌లో జరిగాయి. దీనిని ఎరిక్ మోర్లీ అనే ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపొందించారు. మొదటి ప్రపంచ సుందరి పోటీ జూలై 29, 1951న లండన్‌లోని లైసియం

ఆదిలాబాద్ పాఠశాలపై ముఖ్యమంత్రి ఆరా దుబ్బగూడ పాఠశాలకు శాశ్వత ఏర్సాట్లు చేయాలని ఆదేశం…..!

అదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టిసావర్గాం పంచాయతీ దుబ్బగూడలో దాజీనగర్ ప్రభుత్వ పాఠశాల పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కనీస వసతులు లేని చోట తరగతి గదుల నిర్వహణపై ముఖ్యమంత్రి ఆవేదన

ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచి తీరాలి జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్…!

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్

నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత ఇచ్చారు: రేఖ గుప్తా

ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు బుధవారం రాత్రి తెరపడింది. ఢిల్లీ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్‌లో ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అలాగే ఉపముఖ్యమంత్రిగా పర్వేశ్

హరీష్ రావు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ …!

ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్ర హారిస్ రావుపై నమోదైన కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ హాట్ హాట్ గా జరిగింది. కోర్టులో గడువు కోరుతూ అమాయకులను అరెస్ట్

అధికారంలోకి వ‌స్తామ‌న్నది కేసీఆర్ ప‌గ‌టిక‌ల‌ – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

ఉట్టికి ఎగ‌ర‌లేన‌మ్మ స్వ‌ర్గానికి ఎగిరింద‌న్న‌ట్లు ఫాంహౌస్ దాట‌ని దొర‌వారు అధికారంపై ప‌గ‌టిక‌ల‌లు కంటున్నారని రెవెన్యూ , హౌసింగ్ ,స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోగానే త‌న‌కు ప‌దేళ్లు అధికారం

కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల ఫైర్ …!

కేసీఆర్ త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని చెబుతున్నాడని, ఐదు ఏండ్ల వరకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్

కాళేశ్వరం కుంగుబాటు మీద కేసీఆర్ పై కేసు పెట్టిన.. పిటిషనర్ దారుణహత్య…!

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి 15వ వార్డు కౌన్సిలర్ భర్త నాగవెల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు పట్టణంలోని రెడ్డి కాలనీలో అదును చూసి కత్తులతో విచక్షణారహితంగా

త్వరలోనే భూభారతి చట్టాన్ని అమల్లోకి తెస్తాం: పొంగులేటి

తెలంగాణలో  వీలైనంత త్వరగా భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకువస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ‘చిన్న చిన్న పొరపాట్లకు కూడా తావులేకుండా పకడ్బందీగా ఈ చట్టం రూపొందించాం. తొందరపాటు