చేనేత రంగం బలోపేతానికి చర్యలు: మంత్రి తుమ్మల

చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చేనేత వస్త్రాలకు మార్కెట్లో డిమాండ్ పెంచడంతోపాటు వాటి మార్కెటింగ్ కోసం ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటామన్నారు. మరోవైపు
జగన్ పై నల్లపాడు పీఎస్ లో కేసు నమోదు…!

వైసీపీ అధినేత జగన్ పై బుధవారం కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి గుంటూరు మిర్చి యార్డులో పర్యటించాడని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదు చేశారు.
నేడు పాలకొండకు వైఎస్ జగన్…!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు(గురువారం) పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.11 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి మ.2 గంటలకు పాలకొండకు చేరుకుంటారు. ఇటీవల మరణించిన వైసీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం
వచ్చే నెల 3న రాష్ట్ర బడ్జెట్?

రాష్ట్ర బడ్జెట్ను వచ్చే నెల 3న శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముందుగా 28వ తేదీన అనుకున్నప్పటికీ ఆరోజు అమావాస్య కావడంతో 3వ తేదీకి మార్చినట్లు సమాచారం. అప్పులు రూ.83వేల కోట్లకు చేరాయని, రెవెన్యూ
