Mahaa Daily Exclusive

వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే: జగన్

2028 జమిలి ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. అసెంబ్లీ

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి: షర్మిల

రాష్ట్రంలోని మిర్చి రైతులకు రూ.11 వేల మద్దతు ధర ఇచ్చి ఉద్దరించినట్లు కూటమి ప్రభుత్వం గఫ్ఫాలు కొడుతుందని APCC చీఫ్ షర్మిల అన్నారు. మిర్చి రైతులు క్వింటాకు రూ. 15 వేల నష్టంతో అమ్ముకుంటుంటే

ప్రభుత్వ అధికారులే బీఆర్ఎస్ పార్టీ కోవర్టులుగా పనిచేస్తున్నారు: మధుయాష్కీ

కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ గౌడ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పని చేసిన అధికారులు ఇప్పుడు కూడా అవే స్థానాల్లో ఉన్నారని, వారు బీఆర్ఎస్ పార్టీకి కోవర్టులుగా పనిచేస్తూ

నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. అసెంబ్లీకి రానున్న జగన్…!

ఏపీ అసెంబ్లీలో మంగళవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ఉదయం 10 గంటలకు ప్రసంగిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పూర్తి బడ్జెట్

మహాకుంభమేళా ఐక్యతకు గుర్తు – భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి – ఆశ్చర్యపరిచిన ఆధ్యాత్మిక వేడుక : ప్రధాని మోదీ

మహాకుంభమేళా ఐక్యతకు గుర్తుగా భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటికే కోట్లాది మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి సంత్‌ల ఆశీస్సులు తీసుకున్నారని చెప్పారు. ఈ ఆధ్యాత్మిక వేడుకను

నెక్లస్ రోడ్ లోని నీరా కేఫ్‌ ను మూసివేయం స్పష్టం చేసిన ఎక్సైజ్ శాఖ…!

నెక్లెస్‌రోడ్డులో ఉన్న నీరా కేఫ్‌ను తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు నీరా కేఫ్‌పై ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నీరా కేఫ్‌ను మూసివేయాలనే

లీజుకు పర్యాటక ఆస్తులు…!

రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల వద్ద నిర్మించిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్థలాలను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన సుమారు 35 ఆస్తులను లీజుకు ఇవ్వనున్నారని

40 నిమిషాల్లోనే ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి సర్వే పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ఎన్వీఎస్ రెడ్డి…!

హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణకు సంబంధించి సర్వే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్‌కి సంబంధించిన సర్వే పనులను ఆదివారం సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు

వలస దారులపై ట్రంప్ తీరు ఆక్షేపణియం – సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

అక్రమ వలసదారుల పేరుతో యువతను అమెరికా ప్రభుత్వం క్రూరమైన పద్ధతుల్లో జంతువులను, నేరస్తులను వేటాడుతున్న తీరుగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రభుత్వం వలస

యూరియా కొరత లేదు రైతులు ఆందోళన పడవద్దు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు …!

రాష్ట్రంలో యూరియా కొరతలేదని, రైతుల ఆందోళనకు గురికావద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. వ్యవసాయాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఈ వారంలో రాష్ట్రానికి మరో 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని తెలిపారు. గత