రంగంలోకి రేవంత్ నేడు మూడు జిల్లాల్లో సీఎం టూర్…!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టభద్ర ఫైట్ కు ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నారు. సోమవారం ఒకేరోజు మూడు జిల్లాల్లో సీఎం పర్యటించి పట్టభద్రుల ఆత్మీయ సమావేశాల్లో పాల్గొంటారు. పట్టభద్ర ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో
తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్లకు ఆహ్వానం…!

తెలంగాణ ప్రభుత్వం లిక్కర్ బ్రాండ్లపై కీలక నిర్ణయం తీసుకుంది.. మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దీనికోసం రాష్ట్ర
సొరంగంలోకి మంత్రి జూపల్లి.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు..!

సొరంగంలోనే ప్రాణాలు ప్రమాద స్థలంలో పరిస్థితి తీవ్రం ఎనిమిది మందిని కాపాడడం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న సర్కార్ స్వయంగా సొరంంలోకి వెళ్ళి మంత్రి జూపల్లి సాహసప్రయత్నం టన్నెల్లోనే దాదాపు ఐదు గంటలు పాటు జూపల్లి
భారత్ చేతిలో పాక్ చిత్తు…!

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్కు ఇది రెండో విజయం
ఆపరేషన్ టన్నెల్….!

శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8మంది ఆచూకీ కోసం ‘ఆపరేషన్ టన్నెల్’ కొనసాగుతోంది. టన్నెల్లో బురద, నీటితో ప్రమాదస్థలికి చేరుకోవడంలో ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద
అన్ స్టాపబుల్.. క్రికెట్ కింగ్…!

కింగ్ కోహ్లీ. మ్యాచ్ ను గెలిపించడమే కాకుండా రికార్డుల రారాజుగా నిలిచిపోయాడు. అభిమానులంతా తనను ఎందుకు కింగ్ అంటారో.. పాకిస్థాన్ ను ఛాంపియన్స్ ట్రోఫీలో చిత్తుచేసి మరీ నిరూపించాడు. చిరుత పులిలా పరుగులు తీసి
ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఏఐసీసీ కీలక సమావేశాలు…!

గతేడాది డిసెంబర్లో కర్ణాటకలోని బెళగావిలో జరిగిన నవ సత్యాగ్రహంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఏఐసీసీ సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ వేదికగా ప్రకటన
సీఎంగారు… మీలో పౌరుషం చచ్చిపోయిందా? – కేంద్ర మంత్రి బండి సంజయ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో పౌరుషం, చీము నెత్తురు చచ్చిపోయినట్లుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు లో పర్యటించిన బండి
రేపటి నుంచి బయో ఏషియా సదస్సు..!

లైఫ్ సైన్సెస్లోని పరిశోధనలు, పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే 22వ బయో ఏషియా సదస్సు రేపు, ఎల్లుండి HYDలోని HICCలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని CM రేవంత్ ప్రారంభిస్తారు. దీనికి 50
