Mahaa Daily Exclusive

సైన్యం ఆపరేషన్ల కవరేజ్‌లో మీడియా జాగ్రత్తగా ఉండాలి: కేంద్రం

భారత్‌-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అక్కడ పరిస్థితులను మీడియా అప్పటికప్పుడు కవర్ చేస్తూ.. ప్రజలకు చేరవేస్తోంది. దీంతో కేంద్ర రక్షణ శాఖ వారికి కీలక సూచనలు చేసింది. ‘భద్రతా దళాల

సైనికుల కదలికల గురించి పోస్ట్ చేయొద్దు: రాజమౌళి

పాక్ దాడులకు భారత్ సైన్యం గట్టిగా జవాబిస్తుంది. అయితే తాజాగా వీటిపై దర్శక ధీరుడు రాజామౌళి మాట్లాడుతూ.. సైనికుల కదలికలపై వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దంటూ Xలో తెలిపాడు. భారతీయులందరూ ఆర్మీకి మద్దతుగా

అవసరమైతే సరిహద్దుకు వెళ్లి యుద్ధం చేస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యుద్ధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి స్థాయి యుద్ధమే వస్తే.. అవసరం అయితే సరిహద్దుకు వెళ్లి యుద్ధంలో పాల్గొంటానని సంచలన ప్రకటన చేశారు. పాక్‌ను కట్టడిచేయడంతో భారత్

పాక్‌కు బుద్ధి చెప్పడమే ప్రతీ ఇండియన్ సంకల్పం: సీఎం యోగి

ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తోన్న పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పడం ప్రతి భారతీయుని సంకల్పమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ సైనికాధికారులు, రాజకీయ నాయకులు పాల్గొనడం

మా ప్రధానే పిరికివాడు.. మోదీ పేరు చెప్పే ధైర్యం లేదు: పాక్ ఎంపీ

పాక్‌కు చెందిన తెహ్రీక్‌ -ఏ- ఇన్సాఫ్‌ పార్టీ ఎంపీ షాహిద్ అహ్మద్ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ.. తమ ప్రధాని పిరికివాడని, భారత ప్రధాని మోదీ

భారత సైన్యానికి విరాళం ప్రకటించిన అల్లు అరవింద్..!

భారత్ సైన్యానికి అండగా తెలుగు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విరాళం ప్రకటించారు. శ్రీవిష్ణు నటించిన ‘సింగల్’ మూవీ కలెక్షన్స్‌లో కొంతభాగాన్ని భారత్ సైన్యానికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలై

భారత్ ప్రతిదాడిలో పాక్‌కు తీవ్ర నష్టం: కల్నల్ ఖురేషీ

విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ ఖురేషీ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పాక్‌పై గురువారం రాత్రి భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయినట్లు ఆమె వెల్లడించారు. ఎల్ఓసీ వెంట పాక్

ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది: విక్రమ్ మిస్రీ

ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. భారత్‌లోని మతసామరస్యాన్ని చెడగొట్టేందుకు పాక్ కుట్రలు చేస్తోందని విక్రమ్ మిస్రీ

ఉద్యోగుల అవసరాలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది ఉద్యోగుల డిమాండ్లపై ఆలోచనకే అధికారుల కమిటీ వేసాం డిప్యూటీ సీఎం భట్టి ..!

మహా: ఉద్యోగుల అవసరాలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంటుంది, ఉద్యోగుల కోరికల పై ఆలోచన చేయడంలో భాగంగానే అధికారుల కమిటీ వేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఖమ్మంలో మెడికల్

జైషే మహమ్మద్ కమాండర్ అబ్దుల్ రవూఫ్ అజార్ హతం..!

మహా భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమైన విమాన హైజాక్ ఘటనగా నిలిచిపోయిన ఐసీ-814 కేసులో ప్రధాన సూత్రధారి, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ అబ్దుల్ రవూఫ్ అజార్ హతమయ్యాడు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట