Mahaa Daily Exclusive

వెంకటేశ్వర్లు పార్థివ దేహానికి నివాళులర్పించిన నాయకులు..!

కారేపల్లి, మహా:మండల పరిధిలోని గెట్ కారేపల్లి గ్రామానికి చెందిన ప్రజాజ్యోతి విలేఖరి తేళ్ల శ్రీనివాస్, హోంగార్డు టివి ల తండ్రి తేళ్ల వెంకటేశ్వర్లు బుధవారం తెల్లవారుజామున మరణించడంతో వారి పార్థివదేహానికి మండల నాయకులు పూలమాల

ఉదృతంగా ప్రవహిస్తున్న తూర్పు గూడెం వాగు ..!

టేకులపల్లి – మహా : టేకులపల్లి మండలం ప్రేగళ్ల పాడు పంచాయితీ తూర్పు గూడెం వద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అటువైపుగా ప్రయాణం చేసే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలకు ఎంచుకోవాలని సుజాతనగర్ జూలూరుపాడు అటువైపుగా

ఆ ప్రాజెక్టు ఊరు, పేరు మార్చి కేసీఆర్ కాళేశ్వరం కట్టారు: CM రేవంత్

TG: కాళేశ్వరం ప్రాజెక్టు అసలు పేరు అంబేద్కర్ ప్రాజెక్ట్ అని సీఎం రేవంత్ వెల్లడించారు. దాని ఊరు అలాగే పేరు మార్చింది కేసీఆర్ అని సీఎం ఫైర్ అయ్యారు. తుమ్మిడి హట్టి వద్ద నిర్మించాల్సిన

బుర్ర కథ కళాకారుడు ఉయ్యూరు మోహన్ రావు మృతి..!

వైరా మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన 90 ఏళ్ల ఉయ్యూరు మోహన్ రావు అనారోగ్యంతో తన గృహంలో కన్నుమూశారు. గత 12 ఏళ్లుగా అస్వస్థతతో ఉన్నారు. ఆయన బుర్రకథల ద్వారా అమరజీవి సుందరయ్య, అల్లూరి

తెలంగాణ ఆర్టీసీలో వైఫై!

తెలంగాణలో ప్రయాణికులకు వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ సన్నాహాలు సిద్ధం చేస్తోంది. బస్ స్టేషన్లు, అన్ని రకాల బస్సుల్లోనూ ఈ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా ఎంపిక

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బాలిక అదృశ్యం..!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బిహార్ వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్‌కు వచ్చిన మైనర్ బాలిక.. వాటర్ బాటిల్ కొనేందుకు వెళ్లి ఎంతసేపటికీ తిరిగి రాలేదు.

మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటాల బహుకరణ..!

సత్తుపల్లి, జూలై 1: మహా. పట్టణ పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటాలను బహుకరించారు. ఈ సందర్భంగా

వంగవీడులో 3న జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన..!

మధిర జులై 1 మధిర మండలం వంగవీడులో ఈనెల 3న జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేస్తారని మధిర వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ నరసింహారావు అన్నారు.

సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవ వేడుకలు-2025..!

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 1 (మహా): కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో మంగళ వారం  జాతీయ డాక్టర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్.కిరణ్

ఆరోగ్యం బాగా ఉంటే వంద సమస్యలైనా పరిష్కరించవచ్చు…జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి..!

ఖమ్మం,మహా. ఆరోగ్యం బాగా ఉంటే వంద సమస్యలైనా పరిష్కరించవచ్చని, అనారోగ్యంతో ఉంటే అదే పెద్ద సమస్యగా తయారు అవుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో